న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు శనివారం సాయంత్రం ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపనట్లుగానే తెలుస్తోంది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 67.5శాతం ఓటింగ్ నమోదవగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 54.6శాతమే కావడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H8jOx6
Delhi Exit Poll Result 2020: టీవీ9-సీసీరో: చీపురుదే అధికారం, ఎన్ని సీట్లంటే?
Related Posts:
గుజరాత్కు 'మహా'ముప్పు: బుధవారం తీరం తాకనున్న మహా తుఫానుగుజరాత్ : కొద్దిరోజుల క్రితం అరేబియన్ సముద్రంలో క్యార్ తుఫాను అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే..తాజాగా మరోసారి అదే అరేబియన్ సముద్రంలో మరో తుఫాను అలజడి… Read More
TSRTC STRIKE:టెంపరరీ డ్రైవర్లు, కండక్టర్లను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు, పోలీసులతో వాగ్వివాదంఆర్టీసీ కార్మికుల సమ్మె 31వ రోజుకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి లోపు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ అల్టిమేటం జారీచేయడంతో కొందరు ఉద్యోగులు చేరుతున్నా… Read More
పోలిస్ కానిస్టేబుల్ ను తరిమి కొట్టిన న్యాయవాదులు..!న్యూఢిల్లీ: విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ను కొందరు న్యాయవాదులు చితగ్గొట్టిన తాజా ఉదంతం ఇది. దేశ రాజధానిలోని సాకేత్ జిల్లా న్యాయస్థానం సమీపం… Read More
సురేశ్కు ఉరిశిక్ష విధించేలా విచారణ..? ఇతరుల సహకారంపై సీపీ ఆరా, విజయ భర్త ఉన్నతోద్యోగే..అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై విచారణ జరుగుతుందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. నిందితుడు సురేశ్ తమ అదుపులోనే ఉన్నారన… Read More
తాజ్మహల్కు భారీగా మరమత్తులు...అప్పటి అందాలు ఇక కనిపించవా..?ఆగ్రా: తాజ్మహల్ అద్భుతమైన కట్టడం. ప్రేమకు చిహ్నంగా అప్పటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ దక్షిణ యమునా తీరంలో ఈ కట్టడాన్ని నిర్మించారు. 1632లో ప్రారంభించి 16… Read More
0 comments:
Post a Comment