న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు శనివారం సాయంత్రం ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపనట్లుగానే తెలుస్తోంది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 67.5శాతం ఓటింగ్ నమోదవగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 54.6శాతమే కావడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H8jOx6
Delhi Exit Poll Result 2020: టీవీ9-సీసీరో: చీపురుదే అధికారం, ఎన్ని సీట్లంటే?
Related Posts:
హైదరాబాదీ తొలి కరోనా పేషెంట్తో మోడీ ముచ్చట్లు: కరోనా వారియర్గా అభివర్ణించిన ప్రధాని.. !హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తన ప్రసంగం ఆరంభంలోనే ఆయన హైదరాబాద్కు చెందిన తొలి క… Read More
లాక్డౌన్పై ప్రధాని మోదీ సంచలనం.. దేశప్రజలు క్షమించాలని వినతి.. వాళ్లపై తీవ్ర ఆగ్రహం''దేశంలో చిన్నా, పెద్దా అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను. 21 రోజులపాటు దేశాన్ని లాక్ డౌన్ చేయాలన్న నిర్ణయం మీ అందరినీ ఎంతగానో బాధించి ఉంటుంది. అందర… Read More
కోవిడ్-19: ఆర్మీ అధికారికి సోకిన కరోనావైరస్.. క్వారన్టైన్లోకి బీఎస్ఎఫ్ క్యాంపుగ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఉన్న తెకన్పూర్ బీఎస్ఎఫ్ అకాడెమీలో పనిచేస్తున్న ఆర్మీ ఆఫీసర్కు కరోనా పాజిటివ్గా నిర్థారణ కావడంతో ఆ క… Read More
కరోనా వద్ద బేరాల్లేవమ్మా: తరతమ భేదాలు చూపని వైరస్: యువరాణిని కబలించిన మహమ్మారి: రాచకుటుంబంమాడ్రిడ్: కరోనా వైరస్ విలయతాండవానికి స్పెయిన్ అల్లాడుతోంది. ఇటలీ తరువాత ఆ స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి స్పెయిన్లో. అత్యాధునిక వైద్య సదుపాయాలను అంది… Read More
Coronavirus: కరోనా కాటుకు క్వారంటైన్ లో యువకుడు, తప్పించుకుని కొరికి చంపేశాడు!చెన్నై/ తేని: శ్రీలంక నుంచి తమిళనాడు చేరుకున్న యువకుడికి కరోనా వైరస్ (COVID-19) వచ్చిందనే అనుమానం వ్యక్తం కావడంతో అతన్ని క్వారంటైన్ కు తరలించారు. అయిత… Read More
0 comments:
Post a Comment