హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్కు చేరుకున్న సందర్భంగా ఆయనకు బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు అపురూపంగా స్వాగతం పలికారు. 1991 నాటి ఫొటోలతో బ్యానర్లు, ఫ్లెక్సీలను రూపొందించారు. `ప్రౌడ్ ఆఫ్ యు జగన్` అంటూ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EyU6RD
నాడు కేప్టెన్..నేడు సీఎం! వైఎస్ జగన్కు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల స్వాగతం
Related Posts:
8 టు 8: లాక్డౌన్ ఉండదంటూనే: కరోనా కట్టడిపై జగన్ అత్యున్నత భేటీ: స్కూళ్లు..పరీక్షలపైఅమరావతి: రాష్ట్రంలొో కరోనా వైరస్ కథ మళ్లీ మొదటికొచ్చింది. సెకెండ్ వేవ్లో ఇదివరకటి కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోద… Read More
వైఎస్ జగన్కు నారా లోకేష్ లేఖ: కేసీఆర్, మోడీ సర్కార్తో ముడిపెడుతూఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల కథ మళ్లీ మొదటికొచ్చింది. సెకెండ్ వేవ్ ప్రభావం అన్ని జిల్లాలపైనా ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు వందల్లో ప… Read More
కరోనా టీకానే వివేక్ను బలి తీసుకుంది.. నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆరోపణలుకరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. వైరస్ నుంచి రక్షణ కోసం టీకా తీసుకుంటున్నారు. అయితే ఫస్ట్, సెకండ్ డోస్ టీకా తీసుకున్నవారికి కూడా కరోనా వస్తోంది. … Read More
కరోనా: కేంద్రం కీలక నిర్ణయం.. పరిశ్రమలన్నింటికీ ఆక్సిజన్ సప్లై నిషేధం... ఆ తొమ్మిదింటికి మినహాయింపు..దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హెల్త్ కేర్ వ్యవస్థపై ఒత్తిడి తీవ్రమైంది. అన్ని … Read More
రూల్ 8: ఆ ఒక్క లెటర్తో చిక్కుల్లో ఏబీ వెంకటేశ్వర రావు: కఠిన చర్యలకు జగన్ సర్కార్ సిద్ధంఅమరావతి: ఏపీ ఇంటెలిజేన్స్ మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై క్రమశిక్షణా చర్యలను తీసుకోవడానికి జగన్ సర్కార్ సిద్ధమైంది. దీనికి … Read More
0 comments:
Post a Comment