హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్కు చేరుకున్న సందర్భంగా ఆయనకు బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు అపురూపంగా స్వాగతం పలికారు. 1991 నాటి ఫొటోలతో బ్యానర్లు, ఫ్లెక్సీలను రూపొందించారు. `ప్రౌడ్ ఆఫ్ యు జగన్` అంటూ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EyU6RD
నాడు కేప్టెన్..నేడు సీఎం! వైఎస్ జగన్కు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల స్వాగతం
Related Posts:
మగాడిలా పుట్టి.. అందాల ఆడబొమ్మగా -Miss Transqueen 2020 షైనీ సోని -భారత్ కీర్తిపతాకపాత పురాణాలు, అన్ని మత గ్రంథాల్లోనూ వారి ప్రస్తావనలు ఉన్నా.. తమకంటూ ఒక గుర్తింపు కోసం వేల ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది.. ఆడ-మగలు ముక్కున వేలేసుకునేలా… Read More
ప్రధాని మోడీని సోదరుడిగా సాయం కోరిన కరీమా బలోచ్ దారుణ హత్య: పాక్ దుశ్చర్యేఒట్టావా: ప్రధాని నరేంద్ర మోడీని సోదరుడితో పోలుస్తూ సాయం కోరిన బలోచిస్థాన్ ఉద్యమకారిణి కరీమా బలోచ్ కెనడాలో హత్యకు గురయ్యారు. పాకిస్థాన్ ఆక్రమిత బలోచిస్… Read More
సీబీఎస్ఈ పరీక్షలు 2021 ఫిబ్రవరిలో ఉండకపోవచ్చు: తేదీలు త్వరలోనే, సిలబస్ తగ్గింపున్యూఢిల్లీ: సీబీఎస్ఈ బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల నిర్వహణ… Read More
బిగ్ రిస్క్ : తెలిసి తెలిసి భారత్ ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటుందా లేక బోరిస్కు నో చెప్తుందా?రాబోయే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ను భారత్ ఆహ్వానించడం... అందుకు ఆయన అంగీకరించడం తెలిసిందే. వారం రోజుల క్రితమే… Read More
ముఖ్యమంత్రికి చేదు అనుభవం -రైతుల దెబ్బకు సీఎం కాన్వాయ్ రివర్స్వ్యవసాయ రంగంలో సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు మంగళవారంతో 27వ రోజుకు చేరాయి. ఢిల్లీ సరిహద్… Read More
0 comments:
Post a Comment