Wednesday, May 29, 2019

ఐదోసారి ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం

భువనేశ్వర్ బీజేపీ నేత నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాయక్ ఐదోసారి ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. భువనేశ్వర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ గణేశీ లాల్ ఆయన చేత ప్రమాణం చేయించారు. నవీన్ పట్నాయక్‌తో పాటు మరో 21మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారానికి ముందు పట్నాయక్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XaUbSV

Related Posts:

0 comments:

Post a Comment