ఎబోలా,హెచ్ఐవి వైరస్లతో పోలిస్తే కరోనా వైరస్ మరింత ప్రమాదకరమని.. తన కెరీర్లో తనను అత్యంత భీతిగొల్పిన వైరస్ ఇదేనని అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ&ఇన్ఫెక్షియస్ డిసీజ్(NIAID) చీఫ్ డా.ఆంటోని ఫౌసీ అభిప్రాయపడ్డారు. కేవలం నాలుగు నెలల కాలంలో కరోనా వైరస్ ప్రపంచాన్ని నాశనం చేసిందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనాపై పోరుకు ఏర్పాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XNxU00
ఇది ఆరంభం మాత్రమే.. కరోనాపై అమెరికన్ నిపుణుడి సంచలనం.. అదొక్కటే మార్గం...
Related Posts:
ప్రధాని నరేంద్ర మోడీది డోంగ్లీ బడ్జెట్, ప్రజల కోసం ఉత్తమ బడ్జెట్, బీజేపీ బంఫర్ ఆఫర్లు, సీఎం ఫైర్ !బెంగళూరు: కర్ణాటకలో తాము అత్యుత్తమ బడ్జెట్ ప్రవేశ పెడుతామని, ప్రధాని నరేంద్ర మోడీ లాగా డోంగ్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. … Read More
ముదురుతున్న వివాదం..! బాబు పై ముప్పేట దాడికి సిద్దమౌతున్న బీజేపి జాతీయ నేతలు..!!అమరావతి : ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు పై మాటల తూటాలకు పదునుపెంచారు బీజేపి నేతలు. ఇన్నటివరకు స్థానికి నేతలు టీడిపి ప్రభుత్వం పై విమర్శనాస్… Read More
దారి తప్పిన 'టీచర్' కు పనిష్మెంట్.. చిన్నారి అత్యాచారం కేసులో 'ఉరిశిక్ష'జబల్పుర్ : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. వంకర బుద్దితో అభాసుపాలయ్యాడు. చేసిన తప్పుకు తగిన శాస్తి జరిగింది. నాలుగేళ్ల చిన్నారి… Read More
సుప్రీంకోర్టులో దీదీకి ఎదురుదెబ్బ.. మోడీ, అమిత్షా పై నిప్పులుకోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతా నగర పోలీస్ కమిషనర్ సీబీఐ విచారణకు హాజరైతే తప్పేంటి … Read More
దేశంలోనే తొలిసారి: మహిళపై అత్యాచారం చేసిన మరో మహిళ...కేసు నమోదుఢిల్లీ: ఇప్పటివరకు ఓ పురుషుడు మహిళపై అత్యాచారం చేసిన ఘటనను చూశాం. అతడిపై కేసు నమోదు కావడం ఆ తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకోవడం చూశాం. కానీ ఢిల్లీలో ఇంద… Read More
0 comments:
Post a Comment