హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11.30గం.లకు సచివాలయంలోని డీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి రిజల్ట్స్ అనౌన్స్ చేయనున్నారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. టెన్త్ ఫలితాలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vVqqJO
Monday, May 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment