చైనాలోని ఓ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదవశాత్తు కన్వేయర్ బెల్టు కాలిపోయి భారీగా కార్బన్ మోనాక్సైడ్ విష వాయువు విడుదలవడంతో కార్మికులు గనిలోనే చిక్కుకుపోయి ఊపిరాడక చనిపోయారు. ఆదివారం సెప్టెంబర్ 27) తెల్లవారుజామున కిజియాంగ్ జిల్లాలోని సొంగ్జావ్ బొగ్గు గనిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mYEPxS
విషాదం : బొగ్గు గనిలో విష వాయువు లీక్... 16 మంది కార్మికులు మృతి...
Related Posts:
భరతమాత నుదిట మెరిసిన తెలుగు సింధూరం .. రాకెట్ ఝుళిపించి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. భరతమాత నుదిట తన విజయంతో సిదూరం దిద్ది భారతజాతి గౌరవాన్ని పెంచింది . ఫ… Read More
టమాట ధర తగ్గిందిగా.. కిలో ధర 10 రూపాయలేనా?హైదరాబాద్ : నగరవాసులకు శుభవార్త. కొద్దిరోజులుగా పైపైకి ఎగబాకిన టమాట మొత్తానికి దిగొచ్చింది. చాలా రోజులుగా కొండెక్కి ఎంతకూ దిగని టమాట ధరలు ఎట్టకేలకు త… Read More
టీ సర్కార్ విధానాలపై యుద్దం మొదలైంది..! పార్టీ మారే ప్రసక్తే లేదన్న టీటీడిపి ఎమ్మెల్యే..!!హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ ప్రజా పోరాటాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణలో గులాబీ ప్రభుత్వం ఇచ్చిన ఏఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని త… Read More
బీజేపీకి వైఎస్ జగన్ దెబ్బ, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ? రేసులో బళ్లారి శ్రీరాములు!బెంగళూరు: కర్ణాటకలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారా ? అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. కర్ణాటకలో బీజేపీని మరి… Read More
రేప్ జరిగిందంటే... అందుకు కారణం నువ్వేనంటూ యువతిని గుండు గీసీ, ఊరేగించిన పంచాయితీ పెద్దలుఇటివల గ్రామపంచాయితీల్లో న్యాయం కోసం వెళితే భాదితులనే బహిరంగంగా శిక్షిస్తున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. తమకు అన్యాయం జరిగింది మోర్రో అంటూ పెద్ద మనుష్యు… Read More
0 comments:
Post a Comment