న్యూఢిల్లీ : వివాదాస్పద మత బోధకుడు జాకీర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను భారత్ వచ్చేందుకు సిద్ధమని ప్రకటించాడు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిజాలు తేలేవరకు పోలీసులు తనను అరెస్ట్ చేయొద్దని షరతు విధించారు. ఇందుకోసం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తే ఇండియా వచ్చేందుకు సిద్ధమని ప్రకటించాడు. విచారణకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YdYQU2
భారత్ వస్తా .. కానీ, ఆ కండీషన్ అన్న జాకీర్
Related Posts:
యూపీఎస్సీ : లాస్ట్ అటెంప్ట్ మిస్సయినవాళ్లకు ఊరట.. మరో ఛాన్స్ ఇచ్చిన కేంద్రం..యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది కేంద్రం. గతేడాది కరోనా కారణంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరుకాలేని వారికి మరో అవకాశం ఇచ… Read More
హీరోలు డైలాగ్స్,క్రికెటర్లు సిక్సర్లు కొట్టినంత ఈజీ కాదు వ్యవసాయం.!క్రికెటర్లకు, హీరోలకు జగ్గారెడ్డి చురకలు.!హైదరాబాద్ : ఈ మధ్య కాలంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మరో ఆసక్… Read More
టీడీపీకి మేలు చేస్తే ఎంపీ అవ్వొచ్చని నిమ్మగడ్డ అత్యాశ.అందుకే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న మంత్రి పెద్దిరెడ్డితిరుపతి/హైదరాబాద్ : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్పై వైసీపి నాయకుల ఎదురు దాడి కొనసాగుతూనే ఉంది. నగరి ఎమ్మెల్యే రోజా తో పాటు మంత్రులు కన్నబాబు, కొడాలి… Read More
పెళ్లయిన 2 నెలలకే.. భార్యను హత్య చేసిన భర్త... విషయం తెలిసి ప్రియురాలి ఆత్మహత్య...ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లయిన రెండు నెలలకే భార్యను కడతేర్చాడో దుర్మార్గుడు. ప్రియురాలి మోజులో పడి భార్యను వదిలించుకునేందుకు ఈ ఘాతుకానికి పా… Read More
అనాథ శవాన్ని మోసుకెళ్లిన ఎస్ఐ శిరీషకు డిస్క్ అవార్డ్, ప్రశంసా పత్రం: డీజీపీ అభినందనలుఅమరావతి: అనాథ మృతదేహాన్ని తన భుజాలపై మోసుకెళ్లి నెటిజన్లతోపాటు ఉన్నతాధికారులు, ప్రముఖుల నుంచి ప్రశంసలందుకున్న శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఎస్సై శిరీషన… Read More
0 comments:
Post a Comment