బెంగళూరు: కర్ణాటకలో బుధవారం (ఫిబ్రవరి 6) నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరు మంది అసమ్మతి ఎమ్మెల్యేలు శాసన సభ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించడంతో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వానికి తలనొప్పి మొదలైయ్యింది. అసమ్మతి ఎమ్మెల్యేలు శాసన సభకు రాకుంటే సంకీర్ణ ప్రభుత్వంతో ఆడుకుని అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GdmA62
ఆరు మంది అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు డుమ్మా, సీఎంకు చుక్కలు చూపించాలి!
Related Posts:
పీఏ ఖాళీగా ఉన్నాడని బూట్లు తొడిగించుకున్న మాజీ సీఎం, ఆలయం దగ్గర అపచారం, వీడియో వైరల్ !బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. దేవాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరైన మాజ… Read More
అపార్ట్ మెంట్ లో ఒంటరి మహిళ ఫ్లాట్ తలుపులు పగలగొట్టి, కిటికీలో కాండోమ్ ప్యాకెట్, నరకం !బెంగళూరు: బెంగళూరు నగరంలోని అపార్ట్ మెంట్ లో ఒంటరిగా నివాసం ఉంటున్న మహిళ ఫ్లాట్ లో చొరబడటానికి విఫలయత్నం చేశాడు ఓ కామాంధుడు, మహిళ ఇంటి కిటికీలో లైట్ వ… Read More
మద్యం, మగువ, వయాగ్రా: దురాశతోనే డీఎస్పీ దవీందర్ సింగ్ జైలుకు, ఉద్యోగం ఊడింది!న్యూఢిల్లీ: మనదేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను పాకిస్థాన్ దేశానికి, ఉగ్రవాదులకు చేరవేస్తున్న జమ్మూకాశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ ఇటీవల అరెస్టైన విషయం … Read More
కీలక ఘట్టం: జేబీఎస్-ఎంజీబీస్ మెట్రో మార్గాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం మొదలైంది. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు కారిడార్ను పరేడ్ గ్రౌండ్ స్టేషన్లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. … Read More
బేసిగ్గా మేం జగన్ భక్తులం..ఆయన మూడోకన్ను తెరిస్తే బాబు భస్మం.. సీఏఏపై టీడీపీ వైఖరేంటి?:మంత్రి అనిల్ఢిల్లీలో బీజేపీ గద్దెనెక్కిన తర్వాత ‘మోదీ భక్త్' అనే మాట తరచూ వింటున్నాం. గతంలో మన పొరుగురాష్ట్రం తమిళనాడులోనైతే ఇష్టమైన నేతలకు గుడులు కట్టడం.. ‘నీవే … Read More
0 comments:
Post a Comment