ఆమె భర్త చనిపోయాడు. అంతవరకు హాయిగా సాగిన జీవితంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇద్దరు ఆడపిల్లలు. వారి బంగారు భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి గల్ఫ్కు పయనమైంది. ఓ ఇంట్లో పనిమనిషిగా కుదిరింది. వెళ్లినప్పటి నుంచి ప్రత్యక్ష నరకం. అయినా బిడ్డల కోసం యజమానులు పెట్టే చిత్రహింసలు భరించింది. చివరకు భరించలేక ప్రాణాలు వదిలింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ju4Q84
పొట్టకూటి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయి.. సౌదీలో హైదరబాద్ మహిళ అనుమానాస్పద మృతి
Related Posts:
మీ టీవి, మీ ఇష్టం.. ఛానళ్ల ఎంపిక గడువు పెంచిన ట్రాయ్ఢిల్లీ : కొత్త టారిఫ్ విధానంలో తమకు నచ్చిన ఛానళ్లు ఎంచుకోవడానికి.. టెలికం రెగ్యులెటరీ అథారిటీ - ట్రాయ్ మరోసారి గడువు పొడిగించింది. గతంలో జనవరి 31 వరకు… Read More
డ్వాక్రా చెక్కులు..ఓట్ల తొలిగింపు పై నిఘా : డిజిపి పై లిఖితపూర్వక ఫిర్యాదు రాలేదు: ఎన్నికల సంఘం..ఏపిలో సార్వత్రిక ఎన్నికల పై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. విపక్ష నేత జగన్ నేరుగా ఎన్నికల ప్రధానాధికారి ని కలిసి ఏపిలోని పరిస్థితుల పై ఫిర్… Read More
LIVE పార్లమెంట్ ఫైనల్ డే: రాఫెల్పై కేంద్రానికి కాగ్ క్లీన్చిట్, మోడీపై సోనియా గాంధీ అటాక్న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం (ఫిబ్రవరి 13) ముగియనున్నాయి. గత నెల 31వ (జనవరి) తేదీన ప్రారంభమైన సమావేశాలు ఈ రోజు ముగియనున్నాయి. నరేం… Read More
భీష్మాష్టమి: అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజురథ సప్తమి తరువాత వచ్చే రోజునే.. భీష్మ అష్టమిగా పిలుస్తారు. ఎందుకంటే భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు ఇదే కనుక, ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ… Read More
తిరుపతి రైల్వేస్టేషన్ లో మసాజ్ సెంటర్..రేటు కాస్త భారీగానేతిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్ క్రమంగా ఆధునికతను సంతరించుకుంటోంది. ఒకే చోట, ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు లభించేలా ఈ స్టేషన్ ను ప్రభుత్వం తీర్చిది… Read More
0 comments:
Post a Comment