ఆమె భర్త చనిపోయాడు. అంతవరకు హాయిగా సాగిన జీవితంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇద్దరు ఆడపిల్లలు. వారి బంగారు భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి గల్ఫ్కు పయనమైంది. ఓ ఇంట్లో పనిమనిషిగా కుదిరింది. వెళ్లినప్పటి నుంచి ప్రత్యక్ష నరకం. అయినా బిడ్డల కోసం యజమానులు పెట్టే చిత్రహింసలు భరించింది. చివరకు భరించలేక ప్రాణాలు వదిలింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ju4Q84
పొట్టకూటి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయి.. సౌదీలో హైదరబాద్ మహిళ అనుమానాస్పద మృతి
Related Posts:
సుష్మా పొలిటికల్ రిటైర్మెంట్పై స్వరాజ్ కౌశల్.. మీ వెనకాల పరుగెత్తేందుకు నేనేం యువకుడిని కాదున్యూఢిల్లీ : సుష్మ స్వరాజ్, స్వరాజ్ కౌశల్ అభిప్రాయ భేదాలు ఏ మాత్రం లేని భార్య భర్తలు. వీరిద్దరి 44 ఏళ్ల వైవాహిక జీవితంలో పొరపచ్చాలు వచ్చింది అరుదని సన… Read More
ఇండియాలో సూపర్ డూపర్ పోలీస్ స్టేషన్.. దేశంలోనే నెంబర్ వన్.. ఎక్కడంటే..!భువనేశ్వర్ : ఇండియాలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా రికార్డుల్లోకి ఎక్కింది ఒడిషాలోని "తరవా" పోలీస్ స్టేషన్. టాప్ టాప్ టెన్లో మొదటి స్థానం కైవసం చేసుకు… Read More
అధికారం మీ చేతుల్లోనే.. చెక్ పవర్ గోల ఎందుకు.. సర్పంచులపై మంత్రి ఎర్రబెల్లిహైదరాబాద్ : తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎంతటివారిపైనైనా సరే చర్యలు తప్పవని వార్నిం… Read More
ఒకదాని వెనక మరోటి.. ఢీ కొన్న ఆరు కార్లు... ఐదుగురు మృతిచెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరింగింది. పుదుకోటై-తిరుచ్చి రహదారిలో కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. క్షతగాత్… Read More
కశ్మీర్లో విషయంలో రంగంలోకి దిగిన అజిద్ దోవల్.. వీధుల్లో తిరుగుతూ.. స్థానికులతో లంచ్ (వీడియో)శ్రీనగర్ : ఇకపై కశ్మీర్కు ఎవరైనా వెళ్లొచ్చు. అక్కడ సెటిల్ కావొచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు. స్థలాలు కొనుక్కోవచ్చు. ఇదంతా కూడా కేవలం ఆర్టికల్ 370 రద్ద… Read More
0 comments:
Post a Comment