చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరింగింది. పుదుకోటై-తిరుచ్చి రహదారిలో కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. నార్తామలై రైల్వే పాలిటెక్నిక్ కాలేజీ వద్ద రోడ్డు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OLP5Nc
ఒకదాని వెనక మరోటి.. ఢీ కొన్న ఆరు కార్లు... ఐదుగురు మృతి
Related Posts:
రక్తపుటేరులు పారిన నేలలో సాగునీటి గలగల- అనంతలో టీడీపీ అడ్రసు గల్లంతన్న సాయిరెడ్డిఅనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలోని హంద్రీనీవా ప్రాజెక్టు కింద నిర్మించిన అప్పర్ పెన్నా ఎత్తిపోతల పథకానికి టీడీపీ … Read More
రియల్ హీరో: పట్టాలపై యువతి, రెప్పపాటులో కాపాడిన కానిస్టేబుల్, ప్రశంసలుప్రమాదాలు చిటికెలో జరుగుతుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు ఏం జరుగుతుందో చెప్పలేం. ముంబైలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువతి మృత్యువు అంచుల వరకు వెళ్లి..… Read More
ఒకే వేదికపై , ఒకే ముహూర్తానికి కూతురి పెళ్ళితో పాటు తల్లి పెళ్లి .. అరుదైన ఘట్టంఓకే వివాహ వేదిక పై, ఒకే ముహూర్తానికి తల్లి, అలాగే కూతురు తమ జీవిత భాగస్వామిని ఎంచుకొని వివాహం చేసుకోవడం ఆశ్చర్యకరంగా అనిపించినా అలాంటి ఘటనే ఉత్తరప్రదే… Read More
సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?ఐదు వేల సంవత్సరాల క్రితం సింధు లోయలో నివసించిన ప్రజలు అధికశాతం గొడ్డు మాంసం, గేదె, మేక మాంసాలను తినేవారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సింధు లోయలో దొరిక… Read More
BECILలో భారీ ఉద్యోగ ప్రకటన.. అర్హతలుంటే అప్లయ్ చేయండిబ్రాడ్ కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఎయిమ్స్ భోపాల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా నాన… Read More
0 comments:
Post a Comment