చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరింగింది. పుదుకోటై-తిరుచ్చి రహదారిలో కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. నార్తామలై రైల్వే పాలిటెక్నిక్ కాలేజీ వద్ద రోడ్డు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OLP5Nc
ఒకదాని వెనక మరోటి.. ఢీ కొన్న ఆరు కార్లు... ఐదుగురు మృతి
Related Posts:
లవ్ ఫెయిల్... చనిపోతూ ఫేస్బుక్ లైవ్...!తన ప్రియురాలికి నిశ్చితార్థం జరిగి వేరే యువకుడితో పెళ్లి జరగనున్నండడం మనస్థాపం చెందిన ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన చావుకు కారణాన్ని లేఖన… Read More
కొడుక్కి జైలుశిక్ష.. దేవుడు న్యాయం చేశాడంటున్న అమ్మ (వీడియో)హైదరాబాద్ : ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. ఆ క్రమంలో కొడుకు ఎలాంటివాడైనా అమ్మ చూపించే ప్రేమ మారదు. మంచోడైనా, చెడ్డవాడైనా అమ్మ కరుణ మాత్రం కొడుక… Read More
కేసీఆర్ జగన్ను చూసి నేర్చుకో.. సీఎంపై జీవన్ రెడ్డి ఫైర్జగిత్యాల : సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇచ్చిన హామీల అమలేదని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే కేసీఆర్ సర్కార్ పనిచ… Read More
రంగుమారిన అన్నా క్యాంటిన్లు...టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటిన్ల రంగు మారుతోంది... టీడీపీ హాయంలో ఉన్న పసుపు రంగుతో పాటు ఓవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నా… Read More
అన్నీ గ్రామాలను చింతమడకల ఎందుకు చేయరు.. కేసీఆర్పై మురళీధర్రావు గుస్సాహైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు. ఆయన చేసే తుగ్గక్ చర్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆర… Read More
0 comments:
Post a Comment