చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరింగింది. పుదుకోటై-తిరుచ్చి రహదారిలో కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. నార్తామలై రైల్వే పాలిటెక్నిక్ కాలేజీ వద్ద రోడ్డు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OLP5Nc
ఒకదాని వెనక మరోటి.. ఢీ కొన్న ఆరు కార్లు... ఐదుగురు మృతి
Related Posts:
మరి కొన్నిగంటల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు, గెలుపుపై ఆప్, బీజేపీ ధీమాదేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభంకానున్నది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది… Read More
ACB Court:చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ..స్టే ఎలా తెచ్చుకున్నారన్న లక్ష్మీ పార్వతిప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు ఏసీబీ సోదాలు చర్చనీయాంశమైంది. గురువారం రోజున ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ పై ఆదాయపు పన్ను… Read More
తెలంగాణ ఏర్పాటుపై మోదీ అనూహ్య వ్యాఖ్యలు.. ఆరోజు పార్లమెంటులో జరిగింది ఎవరూ మర్చిపోలేరన్న ప్రధానితెలుగు రాష్ట్రాలు విడిపోయి ఆరేళ్లు గడుస్తున్నా.. ఆనాడు పార్లమెంటులో ఏపీ విభజన చట్టం ఆమోదం పొందిన తీరును దేశప్రజలెవరూ మర్చిపోలేదంటూ ప్రధాని నరేంద్ర మోద… Read More
Nellore: డబుల్ మర్డర్: ప్రధాన దోషికి ఉరి: మెడికో, ఆమె తల్లిని అత్యంత పాశవికంగా.. !నెల్లూరు: రాష్ట్రంలో ప్రకంపనలను పుట్టించిన నెల్లూరు జిల్లా జంట హత్యల కేసులో స్థానిక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. మెడికో, ఆమె తల్లిని దారుణంగా హత… Read More
Medaram Jatara: గద్దెలపైకి సమ్మక్క.. మంత్రి సత్యవతి కాన్వాయ్పై రాళ్లదాడిప్రఖ్యాత మేడారం జాతరలో ప్రధాన ఘట్టంగా భావించే అమ్మవారి రాక గురువారం ఘనంగా జరిగింది. కుంకుమ భరణి రూపంలోని సమ్మక్కను ప్రభుత్వ లాంఛనాలతో కోయపూజారులు చిలక… Read More
0 comments:
Post a Comment