Wednesday, August 7, 2019

ఒకదాని వెనక మరోటి.. ఢీ కొన్న ఆరు కార్లు... ఐదుగురు మృతి

చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరింగింది. పుదుకోటై-తిరుచ్చి రహదారిలో కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. నార్తామలై రైల్వే పాలిటెక్నిక్ కాలేజీ వద్ద రోడ్డు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OLP5Nc

Related Posts:

0 comments:

Post a Comment