చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరింగింది. పుదుకోటై-తిరుచ్చి రహదారిలో కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. నార్తామలై రైల్వే పాలిటెక్నిక్ కాలేజీ వద్ద రోడ్డు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OLP5Nc
ఒకదాని వెనక మరోటి.. ఢీ కొన్న ఆరు కార్లు... ఐదుగురు మృతి
Related Posts:
Drug mafia: రాగిణి ఖైదీ నెంబర్ 8912, జైల్లో తొలిరాత్రి, మేడమ్ కరోనా వస్తుంది, అక్కడే శశికళ, సంజనా !బెంగళూరు/ ముంబాయి: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 786, ఖైదీ నెంబర్ 150 సినిమాలు ఎంత సూపర్ హిట్ అయ్యి పాపులర్ అయిన విషయం తెలిసిందే. డ్రగ్స్ మా… Read More
తెలంగాణలో ఎన్ని టెస్టులు చేస్తే.. అన్ని కరోనా కేసులు: మళ్లీ రెండువేలకు పైగా: డిశ్చార్జిల్లోనూహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో మరోసారి పెరుగుదల చోటు చేసుకుంది. రోజువారీ కరోనా కేసులు మళ్లీ రెండువేల మార్క్ను అందుకున్నాయి. సోమవా… Read More
కరోనా బీభత్సం: అరకోటికి చేరువగా కేసులు: 80 వేలను దాటిన మరణాలు: మరింత దూకుడుగాన్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ జోరు కొనసాగుతోంది. జనాన్ని బేజారెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అరకోటికి చేరువ అయ్యాయంటే దాని తీవ్రత ఏ స… Read More
అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురి దుర్మరణం: తుఫాన్ వాహనం తుక్కుతుక్కుఅనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఏడుమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుప… Read More
రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే వైపే టీడీపీ- బీజేపీకి దగ్గరయ్యేందుకు మరో యత్నం- ఫలించేనా ?2018లో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు నుంచి తప్పుకున్న తర్వాత బీజేపీపై ధర్మపోరాటం చేసిన టీడీపీ 2019 ఎన్నికల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కా… Read More
0 comments:
Post a Comment