శ్రీనగర్ : ఇకపై కశ్మీర్కు ఎవరైనా వెళ్లొచ్చు. అక్కడ సెటిల్ కావొచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు. స్థలాలు కొనుక్కోవచ్చు. ఇదంతా కూడా కేవలం ఆర్టికల్ 370 రద్దుతో సాధ్యమైంది. ఇదివరకు కశ్మీర్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే రోజులు. అవన్నీ చీకటి రోజులు. ఇప్పుడు అలా కాదు. స్వేచ్ఛా వాయువులు అందించనున్న కొత్త కశ్మీరంగా అవతరించనుంది. భూతల స్వర్గంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yKT3e2
కశ్మీర్లో విషయంలో రంగంలోకి దిగిన అజిద్ దోవల్.. వీధుల్లో తిరుగుతూ.. స్థానికులతో లంచ్ (వీడియో)
Related Posts:
ఆవేశం ఎందుకు వస్తుందంటే, అలా చేస్తే మీవాళ్ల నాకు ఓటేయరు: పవన్ కళ్యాణ్, గాజువాక నుంచి పోటీపైఅమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల టీడీపీ, వైసీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యల… Read More
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు 60..! 61 కాదా..?హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపులో సర్కార్ ఆచితూచి అడుగులేస్తోందా? వివాదస్పదం కాకుండా జాగ్రత్త పడుతోందా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణ… Read More
కలప స్మగ్లర్లపై స్పెషల్ నజర్..! పీడీ యాక్ట్ పెడతామన్న కేసీఆర్హైదరాబాద్ : కలప స్మగర్లకు ఇక కష్టకాలమే. రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్రజేయడంతో వాళ్ళ ఆటలకు అడ్డుకట్ట పడనుంది. అడవులను సంరక్షించడంలో భాగంగా ఇకపై కఠినంగా వ్… Read More
అమృతకు మగబిడ్డ ఫేక్..! డెలివరీ డేట్ ఎప్పుడో తెలుసా..! సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది?హైదరాబాద్ : సోషల్ మీడియా వాడకం పెరిగిన తరుణంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. అరచేతిలో స్మార్ట్ ఫోన్లు నాట్యమాడుతుంటే.. ఇంటర్నెట్ స్పీడ్ మి… Read More
లూసియానాలో ఘోరం: పేరెంట్స్, గర్ల్ ఫ్రెండ్ సహా ఐదుగుర్ని కాల్చి చంపాడులూసియానా: అమెరికాలో మరోసారి గన్ కల్చర్ కలకలం చోటు చేసుకుంది. ఇంట్లోకి అడుగు పెట్టవద్దని తల్లిదండ్రులు హెచ్చరించినందుకు ఓ కొడుకు కన్న తల్లిదండ్రులతో పా… Read More
0 comments:
Post a Comment