Wednesday, August 7, 2019

కశ్మీర్‌లో విషయంలో రంగంలోకి దిగిన అజిద్ దోవల్.. వీధుల్లో తిరుగుతూ.. స్థానికులతో లంచ్ (వీడియో)

శ్రీనగర్ : ఇకపై కశ్మీర్‌కు ఎవరైనా వెళ్లొచ్చు. అక్కడ సెటిల్ కావొచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు. స్థలాలు కొనుక్కోవచ్చు. ఇదంతా కూడా కేవలం ఆర్టికల్ 370 రద్దుతో సాధ్యమైంది. ఇదివరకు కశ్మీర్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే రోజులు. అవన్నీ చీకటి రోజులు. ఇప్పుడు అలా కాదు. స్వేచ్ఛా వాయువులు అందించనున్న కొత్త కశ్మీరంగా అవతరించనుంది. భూతల స్వర్గంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yKT3e2

Related Posts:

0 comments:

Post a Comment