కేరళలోని ఎంఈఎస్ ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కోజికోడ్ కేంద్రంగా నడుస్తూ, ఎన్నో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఎంఈఎస్ తమ అధ్వర్యంలో నిర్వహించబడుతున్న 150 విద్యాసంస్థల్లో విద్యార్థులు ముసుగు ధరించరాదని ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దాదాపు లక్ష మంది విద్యార్థులు ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. బురఖా బ్యాన్పై శివసేన యూటర్న్..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jct99s
కేరళ ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ సంచలనం ..అమ్మాయిలు ముసుగు ధరించటం నిషేధం
Related Posts:
SECLలో ఉద్యోగాలు: 8వ తరగతి పాసైతే ఈ జాబ్స్కు అప్లయ్ చేయండిసౌత్ ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 357 డంపర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయ… Read More
రాయలసీమ ఎత్తిపోతలపై విచారణ నిరవధిక వాయిదా వేసిన తెలంగాణా హైకోర్టు ... కారణం ఇదే !!రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్ లో ఉన్న సమయంలో త… Read More
ఏపీలో సీపీఎస్ రద్దు ఉద్యమం తీవ్రతరం- జగన్ మాట నిలబెట్టుకోవాలంటూ నిరసనలు...ఏపీలో వైసీపీ ఎన్నికల హామీ మేరకు సీపీఎస్ విధానం రద్దు చేయాలని కోరుతూ ఎన్జీవోల సంఘం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజు నిరనసలు చేపట్టింది. ఎన్జీవోల సంఘం ప… Read More
కార్పొరేటర్ ను కొట్టి, కారుకు నిప్పు - ఖమ్మంలో అనూహ్య సంఘటన - అసలేం జరిగిందంటే..పదుల సంఖ్యలో పోగైన జనం ఒక్కసారిగా కార్పొరేటర్ పైకి దూసుకెళ్లారు.. కారు కదలని స్థితిలో కిందికి దిగిన ఆయనను చితక్కొట్టే ప్రయత్నం చేశారు.. ప్రాణభయంతో ఆ క… Read More
చైనాతో తాజా ప్రతిష్టంభన- లడఖ్ వ్యూహంపై రాజ్నాథ్ అత్యున్నత భేటీ... ఏం జరుగుతోంది ?గల్వాన్ లోయ ఘటన తర్వాత కొంతకాలం పాటు నివురుగప్పిన నిప్పులా ఉన్న భారత్-చైనా ఉద్రిక్తతలు తాజాగా తూర్పు లడఖ్లోని పాగ్యాంగ్ త్సో సరస్సు కేంద్రంగా మరోస… Read More
0 comments:
Post a Comment