ఎన్నికల ఫలితాలు రాకముందే ఏపీ నాయకులు ప్రమాణస్వీకారానికి ముహూర్తాలు ఖరారు చేసుకుంటుంటే.. మరోవైపు కేంద్రంలో హంగ్ వస్తుందన్న అనుమానంతో జాతీయపార్టీలు పొత్తుల బేరాలు షురూ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇంకా మూడు దశల పోలింగ్ మిగిలి ఉండగానే.. హంగ్ ఏర్పడుతుందన్న అనుమానాలు పార్టీల్లో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బీజేపీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IYwCsO
వైసీపీ మద్దతుకోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
తొలిసారిగా ఇలా: సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఒంటరిగా ప్రార్థనలు నిర్వహించిన పోప్వాటికన్ సిటీ: వాటికన్ సిటీ.. నిత్యం రద్దీగా కనిపిస్తుంది. ఇక ఆదివారం వచ్చిందంటే సెయింట్ పీటర్స్ బెసిలికా ప్రాంగణం ప్రత్యేక ప్రార్థనల కోసం ప్రపంచ నలుమూ… Read More
ఏపీ హోం మంత్రి గుడ్ డెసిషన్: లాక్డౌన్ డ్యూటీల నుంచి అలాంటి పోలీసులకు మినహాయింపు.. !అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోన్న వేళ.. పోలీసులు ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదు… Read More
ఏపీలో 21: ఆయన కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్: బయటి వ్యక్తులు కాకపోవడం..సేఫ్!విశాఖపట్నం: భయానక కరోనా వైరస్ జాడలు రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కొత్తగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటి… Read More
మైనర్ బాలికపై ముగ్గురు కలిసి లైంగికదాడి, గుంటూరు జిల్లాలో ఘటన, పరారీలో నిందితులు...ఆంధ్రప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై ముగ్గురు మృగాళ్లు లైంగికదాడి చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రేప్ చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఘట… Read More
లాక్ డౌన్ ఎఫెక్ట్ ... పెన్షన్ లతో పాటు ఆర్ధిక సాయం ఇచ్చేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయంకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక ఏపీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ సమయంలో కరోనా వ్యాప్తిని అరికట్టటానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర… Read More
0 comments:
Post a Comment