ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం చౌర్యం కేసులో ఉన్న ఐటీ గ్రిడ్స్ అశోక్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఏపీ పౌరుల సమాచారం..ఆధార్..ఓటరు కార్డు..ప్రభుత్వ పధకాల లబ్దిదారుల సమాచారం ఐటీ గ్రిడ్స్ ద్వారా టీడీపీ సేవామిత్ర యాప్కు అనుసంధానం చేసారు. దీంతో..కేసు నమోదైంది. సిట్ ఏర్పాటు చేసినా..ఇప్పటి వరకు ఆశోక్ను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VF9pxN
కోర్టును ఆశ్రయించిన ఐటి గ్రిడ్స్ అశోక్: ముందస్తు బెయిల్ కోసం అభ్యర్ధన: ఇంతకీ ఎక్కడున్నారు..!
Related Posts:
ఏప్రిల్ 2019 శ్రీ విళంబి నామ సంవత్సర \" చైత్రమాసం\"లో శుభముహూర్తములుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామ… Read More
ట్యాంపరింగ్ కుదరదంట..! నిజామాబాద్ బరిలో M-3 ఈవీఎంలునిజామాబాద్ : బ్యాలెట్ పేపరా? ఈవీఎం యంత్రాలా?.. ఇంతకు నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికలు ఏ పద్దతిలో జరగనున్నాయనే చర్చ పెద్దఎత్తున జరిగింది. ఈ అంశంపై తీవ్ర… Read More
లోకసభ ఎన్నికలు 2019: నాగర్కర్నూల్ నియోజకవర్గం గురించి తెలుసుకోండినాగర్కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన జిల్లాల పునర్విభజన తర్వాత నాగర్కర్నూల్… Read More
వైసిపి లో చేరిన జీవిత - రాజశేఖర్ : నాడు ఆరోపణలు ఎందుకు చేసామంటే :ఇక ప్రచారంలోకి..!సినీ రంగం నుండి ప్రముఖ జంట వైసిపి లో చేరింది. జీవిత-రాజశేఖర్ ను కండువా కప్పి వైసిపి అధినేత జగన్ పార్టీలో కి ఆహ్వానించారు. గతంలో జగన్ పై అవిన… Read More
ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప కు షాక్ .. ప్రచారానికి రావొద్దని నిరసనఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఒక పక్క టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతుంటే, జాతీయ నాయకులతో ప్రచారం నిర్వహిస్తుంటే మరో పక్క టీడ… Read More
0 comments:
Post a Comment