Wednesday, May 22, 2019

దారుణం : టిక్‌టాక్ సెలబ్రిటీని చంపేశారు..!

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రద్దీ ప్రాంతంలో ముగ్గురు దుండగులు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే ఓ యువకున్ని తుపాకీతో కాల్చి చంపారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. డబ్బు విషయంలో జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మర్డర్‌కు సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. పాకిస్తాన్ బోట్‌లో డ్రగ్స్.. 600 కోట్ల రూపాయల హెరాయిన్ సీజ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30CQBmr

Related Posts:

0 comments:

Post a Comment