దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రద్దీ ప్రాంతంలో ముగ్గురు దుండగులు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే ఓ యువకున్ని తుపాకీతో కాల్చి చంపారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. డబ్బు విషయంలో జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మర్డర్కు సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. పాకిస్తాన్ బోట్లో డ్రగ్స్.. 600 కోట్ల రూపాయల హెరాయిన్ సీజ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30CQBmr
దారుణం : టిక్టాక్ సెలబ్రిటీని చంపేశారు..!
Related Posts:
నాలుగే నాలుగు రోజుల్లో మళ్లీ మోతమోగిన వంటగ్యాస్ సిలిండర్ ధర: ఈ సారి ఎంత పెరిగిందంటే?న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు మండిపోతోన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రాష్ట్రాల్లో వంద రూపాయల మార్క్ను దాటాయి. వంటనూనెల… Read More
బీజేపీతో తాడోపేడో: అమిత్ షాతో భేటీ: తిరుపతికి పవన్: కఠిన నిర్ణయాల దిశగా జనసేనతిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక గడువు ముంచుకొస్తోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చేనెల 6వ తేదీన తిరుపతి లోక్సభ ఉప ఎన్ని… Read More
Cheating: పవన్ ముంచేశాడు, ఫేస్ బుక్ లైవ్ లో వీడియో, ఆత్మహత్య, ఎవ్వరినీ వదలద్దు!బెంగళూరు/ యలహంక: ఫ్రెండ్స్ మోసం చేశారని యువకుడు ఆవేదనతో విసిగిపోయాడు. ఎంత చెప్పినా ఫ్రెండ్స్ మాత్రం మారలేదని, తన జీవితం నాశనం కావడానికి వాళ్లే కారణం అ… Read More
ఈ మనోహరమైన నది.. తనలో కలుపుకుంటోంది.. వివాహిత భావోద్వేగ వీడియో.. చిరునవ్వుతోనే..జీవితం.. ఎవరికీ పూలబాట కాదు. కష్టంతోపాటు సుఖం ఉంటోంది. సంసారం అన్నాక గొడవలు సహజమే. కానీ వాటిని సరిదిద్దుకొని వెళ్లదీయాలి. ఈ కాలంలో కోపతాపాలు ఎక్కువే..… Read More
చంద్రబాబు చిత్తూరు పర్యటన: టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు, ఉద్రిక్తత..అచ్చెన్న ఫైర్టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చర్యల్లో భాగంగా పోలీసులు పలువురు టిడిపి నేత… Read More
0 comments:
Post a Comment