వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని,ఇలా దాడులకు పాల్పడటం సమంజసం కాదని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచలు ఇస్తామని తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన మాజీమంత్రి డొక్కా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K9dmbY
టీడీపీ నేతలపై దాడులు సరి కాదు .. వ్యక్తిగతంగా జగన్ కు సహకరిస్తా ..టీడీపీ మాజీమంత్రి డొక్కా
Related Posts:
అబ్బే.. అదేం లేదే.. ఆదిత్యతో పనిచేయడంపై ప్రశాంత్ కిశోర్న్యూఢిల్లీ : మీడియా వైఖరిని తప్పుపట్టారు రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్. తాను చేసే పనిని ఊహించి రాస్తోందని మండిపడ్డారు. శివసేన యువననేత ఆదిత్య ఠాక్రే… Read More
సెంట్రల్ యూనివర్సిటీలో విషాదం.. PhD విద్యార్థిని బాత్రూమ్లో అనుమానస్పద మృతి..!హైదరాబాద్ : గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్శిటీలో పీహెచ్డీ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో చనిపోయింది. ఖరగ్పూర్ ప్రాంతానికి చెందిన 29 సంవత్సరాల దీప… Read More
చావులో కూడ ప్రకృతి ప్రేమికురాలే..... ముఖ్యమంత్రి అయినా అంత్యక్రియలకు రూ.500 లే ఖర్చు...!మూడు సార్లు ముఖ్యమంత్రి, అరవై సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న నేత ఢిల్లి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాజకీయ కురువృద్దురాలు మాజీ ముఖ్యమంత… Read More
జగన్కు రాజధాని ముళ్లకంప..అవినీతి ముద్ర వారిదే:భూముల ధరలు పడిపోయాయి: చంద్రబాబు ఫైర్..!ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వ తీరును ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పు బట్టారు. సభలో అమరావతి కి ప్రపంచ బ్యాంకు రుణం నిలుపుదల మీద చర… Read More
శభాష్ మిథున్ రెడ్డి: వైసీపీ ఎంపీపై ప్రశంసలు: రూటు మార్చిన కేశినేని నాని!విజయవాడ: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను ఓ రేంజ్లో వాడుకుంటున్న నాయకుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని ఒక… Read More
0 comments:
Post a Comment