Tuesday, May 28, 2019

తెలుగు రాష్ట్ర్రాల బంధం... జగన్ ,కేసీఆర్‌లు ఓకే ఫ్లైట్‌లో ఢిల్లీకి..

మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలుగు రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులు కలిసి వెళ్లనున్నారు. ఈనెల 30న మధ్యహ్నాం 12.23కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ప్రమాణస్వీకారానికి హజరుకానున్నారు. ఇక అనంతరం ప్రధాని మోడీ రెండోసారీ జరుగుతున్న ప్రమాణస్వీకారం కూడ ముప్పైవ తేదీ సాయంత్రం 7 గంటలకు జరుగుతుండడంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JH8RGb

Related Posts:

0 comments:

Post a Comment