జెనీవా/న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తన తప్పును సరిదిద్దుకుంది. భారతదేశంలో సమూహ వ్యాప్తి లేదని డబ్ల్యూహెచ్ఓ తాజాగా స్పష్టం చేసింది. గురువారం విడుదల చేసిన పరిస్థితి నివేదికలో వైరస్ సమూహ వ్యాప్తి దశలో ఉందని రాయడం తాము చేసిన పొరపాటేనని అంగీకరించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e7WzCR
భారత్ విషయంలో పొరపాటు చేశాం: తన తప్పు సరిదిద్దుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
Related Posts:
దెబ్బ మీద దెబ్బ.. ఈశాన్య ఢిల్లీ ప్రజలకు ఊహించని షాక్.. సామాన్యుల కష్టాలు..రెండు రోజుల పాటు రావణకాష్టంలా కాలిన ఈశాన్య ఢిల్లీ ప్రజలకు దెబ్బ మీద దెబ్బ తగలుతోంది. హింస కారణంగా రెండు రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికిన… Read More
అమరావతికి కొత్త పేరు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే: బహుజన అమరావతిగా.. !అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజధాని ప్రాంతానికి సరికొత్త నామకరణం చేశారు. అమరావతిని బహుజన అమరావతిగా పేరు … Read More
నగరం తగలబడిపోవాలా?: ఆ బీజేపీ నేతలపై కేసులు నమోదు చేయకపోవడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహంన్యూఢిల్లీ: విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని హైకోర్టు ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. ఆస్తుల నష్టంపై ఎప్పుడు ఎ… Read More
బర్త్డే పార్టీలో పైశాచికత్వం: ఆ సింగర్ పై అత్యాచారయత్నం... నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ..!హైదరాబాద్: పార్టీల పేరుతో అరాచకాలు జరుగుతున్నాయి. తాగిన మైకంలో ఒళ్లు తెలియక ప్రవర్తిస్తున్నారు కామాంధులు. పార్టీల్లో తాగడం తందనాలు ఆడటం ఆ తర్వాత అమ్మా… Read More
అజిత్ దోవల్ కమాల్.. ఇలా వచ్చారు.. ఢిల్లీలో అల్లర్లు ఆగిపోయాయి..‘ట్రబుల్ షూటర్'గా పేరుపొందిన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎఎస్ఏ) అజిత్ దోవల్ మరోసారి మోదీ సర్కారును గండం నుంచి గట్టెక్కించారు. దేశరాజధాని ఢిల్లీలో గత నాలు… Read More
0 comments:
Post a Comment