హైదరాబాద్ : ఆస్పత్రులకు డుమ్మా కొట్టే సర్కారీ వైద్యులకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. త్వరలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ)లో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావాలనే యోచన చేస్తుంది. పీహెచ్సీల రూపురేఖల్ని సమూలంగా మార్చే ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో 650 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా, వాటిల్లో పూర్థిస్థాయిలో వైద్యులు లేరు. మరో 300 మంది వైద్యులు అవసరమవుతారని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E20MYe
డ్యూటీలు ఎగ్గొట్టే డాక్టర్లారా జాగ్రత్త.. మీకూ వస్తోంది బయో మెట్రిక్..! గీత దాటితే వేటే..!
Related Posts:
సాద్వీ మరో కాంట్రవర్సీ : ఎంపీగా ప్రమాణం చేసేప్పుడు గురువు పేరు, విపక్ష సభ్యుల అభ్యంతరంన్యూఢిల్లీ : సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ .. వివాదాస్పదాలకు కేంద్ర బిందువు. ఎన్నికల్లో ప్రచారం నుంచి మొత్తం సాద్దీ చుట్టే రాజకీయ విమర్శలు జరిగాయి. ఎన్ని… Read More
కాళేశ్వరంతో కష్టాలు తెచ్చారు..! తెలంగాణ గ్రామీణ ప్రజల్లో అసంతృప్తి..!!హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తుది ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 21న దేశంలోని అతిరథ మహానేతల చేతుల మీద… Read More
అసెంబ్లీలో అదరగొట్టిన కుర్ర మంత్రి..! హనుమకు కుప్పి గంతులు నేర్పడం బాదేసిందన్న అచ్చెన్నాయుడు..!!అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రసవ్తరంగా సాగుతున్నాయి. శాసన సభ సాక్షిగా దాదాపు పదేళ్ల కసినంతా వైసిపి నేతలు వెళ్లగక్కరుతున్నారు. … Read More
జవాన్లు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు .. మేజర్ మృతి, నలుగురికి గాయాలు ..శ్రీనగర్ : సరిహద్దులో పాపిస్థాన్ ఉగ్ర మూకలు రెచ్చిపోతున్నారు. యధేచ్చగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నారు. భారత జవాన్లు లక్ష్యంగా దాడికి … Read More
కూరగాయల మార్కెట్ లో రాజవంశస్తులు, చరిత్రలో మొదటి సారి, వెనకడుగు వేసిన వ్యాపారులు !మైసూరు: మైసూరు రాజవంశస్తులు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ ఆయన భార్య త్రిషికా కుమారితో కలిసి మైసూరు నగరంలోని దేవరాజ్ మార్క్ ట్ లో ఆకస్మికంగా ప్రత్యక్… Read More
0 comments:
Post a Comment