హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ పదవులు ఎవరికీ దక్కుతాయనే అంశం హాట్ టాపిక్ గా మారింది. వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యే ఆశావాహులు చాలామందే ఉన్నారు. ఈ నెల 31న జరిగే ఎన్నికకు నామినేషన్ వేసేందుకు 14వ తేదీ చివరి కావడంతో .. ఆ ముగ్గురు ఎవరనే చర్చ జరుగుతుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WCNlVU
ఆ ముగ్గురు ఎవరు ? ఎవరినీ వరించెనో ఎమ్మెల్సీ పదవీ : కేసీఆర్లో మదిలో ఏముంది ?
Related Posts:
40 నుంచి 50 మిలియన్ల డోసుల వ్యాక్సిన్ నిల్వ: సీరం ఇనిస్టిట్యూట్కరోనా వైరస్.. స్ట్రెయిన్ టెన్షన్తో టీకాల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఇందుకు సీరం ఇనిస్టిట్యూట్ తీపి కబురు అందించింది. ఆక్స్ ఫర్డ్ అస్ట్రాజెనెక… Read More
కేంద్ర ఆరోగ్య మంత్రికి కరోనా పాజిటివ్ -ఐసోలేషన్లో అశ్వినీ కుమార్ చౌబేకొత్త కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ దేశంలో కరోనా విలయం ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు వైరస్ కాటుకు గురికాగా, అందులో ఓ కేంద్ర … Read More
రైతులు, వ్యవసాయం బలోపేతం కోసమే: 100వ కిసాన్ రైలును ప్రారంభించిన మోడీన్యూఢిల్లీ: దేశంలో 100వ కిసాన్ రైలును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి పశ్చిమబెంగాల్… Read More
బీజేపీ బెంగాల్ను తగలబెట్టాలని అనుకుంటోంది.. మోడీపై దీదీ నిప్పులుపశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అదును దొరికితే చాలు బీజేపీ- టీఎంసీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల నడ్డా కాన్వాయ్పై దాడితో అదీ… Read More
సెక్స్ కోరిక లేకుండా అమ్మాయిని తాకితే లైంగిక వేధింపు కాదు: పోక్సో చట్టంపై జస్టిస్ భారతి సంచలనంఅప్పుడే పుట్టిన పసి పాప దగ్గర్నుంచి పండు ముసలి దాకా మృగాళ్ల లైంగిక అకృత్యాలకు బలైపోతున్న ఉదంతాలు ఎన్నో చూస్తున్నాం. దేశంలో చిన్నారులపై(మైనర్లపై) లైంగి… Read More
0 comments:
Post a Comment