అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రసవ్తరంగా సాగుతున్నాయి. శాసన సభ సాక్షిగా దాదాపు పదేళ్ల కసినంతా వైసిపి నేతలు వెళ్లగక్కరుతున్నారు. ప్రతిపక్ష టీడిపి నేతలకు చుక్కలు చూపిస్తున్నారు వైసీపి నాయకులు. మూడేళ్లపాటు సమావేశాలకు దూరమైన వైసీపీ నేతలు మాంచి కాకమీదున్నట్టున్నారు. సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశమే కాదు.. ఎదురుదాడి చేస్తే ఎంత ఘాటుగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WMCGaj
Monday, June 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment