Monday, June 17, 2019

కూరగాయల మార్కెట్ లో రాజవంశస్తులు, చరిత్రలో మొదటి సారి, వెనకడుగు వేసిన వ్యాపారులు !

మైసూరు: మైసూరు రాజవంశస్తులు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ ఆయన భార్య త్రిషికా కుమారితో కలిసి మైసూరు నగరంలోని దేవరాజ్ మార్క్ ట్ లో ఆకస్మికంగా ప్రత్యక్షం అయ్యారు మార్కెట్ లోని వ్యాపారులను కలిసిన కృష్ణదత్త చామరాజ ఒడయార్ ఆయన భార్య త్రిషికా కుమారి వారిని ఆప్యాయంగా పలకరించారు. మార్కెట్ చేరుకున్న కృష్ణదత్త చామరాజ ఒడయార్ ఆయన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KmL8eI

Related Posts:

0 comments:

Post a Comment