Sunday, May 19, 2019

గేదెను అమ్మితే గుండు కొట్టిస్తారా?.. మహబూబ్‌నగర్ జిల్లాలో పెద్దమనుషుల నిర్వాకం

ఆత్మకూరు : కొడుకు తెలిసి తెలియక చేసిన తప్పుకు తండ్రి పంచాయితీ పెట్టించాడు. దాంతో గ్రామ పెద్దలు ఆ యువకుడితో పాటు అతడి స్నేహితుడికి గుండు గీయించాలని తీర్మానం చేశారు. ఆ మేరకు ఆ యువకులిద్దరికి గుండ్లు కొట్టించారు. అయితే ఆ యువకుడి స్నేహితుడు తీవ్ర మనస్థాపానికి గురై ఠాణా మెట్లెక్కిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30vS9yM

0 comments:

Post a Comment