ఆత్మకూరు : కొడుకు తెలిసి తెలియక చేసిన తప్పుకు తండ్రి పంచాయితీ పెట్టించాడు. దాంతో గ్రామ పెద్దలు ఆ యువకుడితో పాటు అతడి స్నేహితుడికి గుండు గీయించాలని తీర్మానం చేశారు. ఆ మేరకు ఆ యువకులిద్దరికి గుండ్లు కొట్టించారు. అయితే ఆ యువకుడి స్నేహితుడు తీవ్ర మనస్థాపానికి గురై ఠాణా మెట్లెక్కిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30vS9yM
గేదెను అమ్మితే గుండు కొట్టిస్తారా?.. మహబూబ్నగర్ జిల్లాలో పెద్దమనుషుల నిర్వాకం
Related Posts:
దాసరి కుమారుల మధ్య భగ్గుమన్న ఆస్తి గొడవలు... ప్రభు ఇంట్లో అర్ధరాత్రి హైడ్రామా..దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు ఇంట్లో ఆస్తి వివాదాలు భగ్గుమంటున్నాయి. దాసరి కుమారులు ప్రభు,అరుణ్ల మధ్య తండ్రి ఆస్తులపై పేచీ నెలకొంది. ఈ క్రమం… Read More
ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు- వైసీపీ నుంచి రక్షించాలని కేంద్రానికి వేడుకోలు...వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీ అధిష్టానం, నేతలపై కత్తులు దూస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తన పోరును ఢిల్లీకి తీసుకెళ్లారు. కొంతకాలంగా పార్టీ నేత… Read More
పెళ్లానికి వాట్సప్ పెట్టాలంటే జగన్ పర్మిషన్ అవసరమా? అచ్చెన్న బాహుబలి: ఇది దేవుడి స్క్రిప్ట్శ్రీకాకుళం: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 151 స్థానాలతో ఘన విజయాన్ని అందించింది.. తమపై కక్ష సాధింపులను చర్యలను తీసుకోవడానికి కాదని తెల… Read More
భూమా అఖిలప్రియ కొత్త ఇన్నింగ్స్.. సినీ రంగంలోకి మాజీ మంత్రి.. ఏవీతో వివాదాల తర్వాత..దివంగత భూమా నాగిరెడ్డి-శోభల రాజకీయవారసురాలిగా.. కర్నూలు జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తోన్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సరికొత్త ఇన్నింగ్స్ ప్ర… Read More
అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కక్ష: విచారణ అధికారిపై మావన హక్కుల ఉల్లంఘనలు, హైకోర్టులో ఫైన్...మాజీమంత్రి అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ విమర్శిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా ఏసీబీ అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు… Read More
0 comments:
Post a Comment