ఆత్మకూరు : కొడుకు తెలిసి తెలియక చేసిన తప్పుకు తండ్రి పంచాయితీ పెట్టించాడు. దాంతో గ్రామ పెద్దలు ఆ యువకుడితో పాటు అతడి స్నేహితుడికి గుండు గీయించాలని తీర్మానం చేశారు. ఆ మేరకు ఆ యువకులిద్దరికి గుండ్లు కొట్టించారు. అయితే ఆ యువకుడి స్నేహితుడు తీవ్ర మనస్థాపానికి గురై ఠాణా మెట్లెక్కిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30vS9yM
గేదెను అమ్మితే గుండు కొట్టిస్తారా?.. మహబూబ్నగర్ జిల్లాలో పెద్దమనుషుల నిర్వాకం
Related Posts:
తిరుపతిలో రికార్డులు తిరగరాసే జగన్ వ్యూహమిదే- 7 ప్లస్ 7 ప్లాన్- టాప్లో ఆ ఇద్దరుఏపీ జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో ఘన విజయాలు సొంతం చేసుకున్న వైసీపీ ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికలోనూ అదే ఊపు కొనసాగించాలని పట్టుద… Read More
120 ఎకరాలేనట.. బుద్ద భూమిపై ఏపీ సర్కార్ ప్రకటన.. 3 వేలకు పైగా ఎకరాల్లో..?ప్రభుత్వాలు మారితే విధానాల్లో మార్పు వస్తోంది. ప్రాజెక్టుల తీరే మారుతోంది. ఏపీలో కూడా అలాగే జరుగుతోంది. తొట్లకొండపై గల బుద్ధిస్టు కాంప్లెక్స్కు కేవలం… Read More
అధ్యక్షా.. ఇదేంది, విమానం ఎక్కేసమయంలో తుళ్లిపడిన బిడైన్, 3 సార్లు..అమెరికా వృద్ధ అధ్యక్షుడు జో బిడైన్.. ఆయనకు 78 ఏళ్లు అనే సంగతి తెలిసిందే. అయితే ఆయన శుక్రవారం ఎయిర్ ఫోర్స్ వన్లో అట్లాంటా బయల్దేరే సమయంలో తుళ్లిపడిపోయ… Read More
ఏకాంత సేవలో జంట.. చైర్మన్తోపాటు హాజరు, బోర్డు సభ్యుడు కూడా.. వివాదంతిరుమల శ్రీవారికి నిర్వహించే ప్రీతిపాత్రమైన సేవ ఏకాంత సేవ. ఏకాంతం అంటేనే ఇతరులు ఎవరూ లేకుండా స్వామికి చేసే సేవ. తమకు ఆప్తులైన వారిని వెంటబెట్టుకుని మర… Read More
ఇండ్ల స్థలాలు కొనేప్పుడు జాగ్రత్తలు పడవలసిన అంశాలు ..వాస్తు ఏం చెబుతోంది..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment