విశాఖపట్నం: ఫొణి తుఫాను తరుముకొస్తోన్న నేపథ్యంలో దక్షిణ-తూర్పు రైల్వే, తూర్పు కోస్తా జోన్ల రైల్వే అధికారులు ముందు జాగ్రత్తచర్యలు తీసుకున్నారు. తుఫాను ప్రభావానికి గురయ్యే ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. కొన్ని రైళ్లను పరిమితంగా నడిపిస్తున్నారు. భద్రక్-విజయనగరం మధ్య మొత్తం 103 రైళ్లను రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VzkmVK
విజయనగరం టు భద్రక్: బోసిపోయిన కోస్తా: 103 రైళ్లు రద్దు!
Related Posts:
మోదీ అబద్దాలకు కాలం చెల్లింది..! కాంగ్రెస్, బీజేపి వల్ల పేదలకు న్యాయం జరగదన్న మాయావతి..!!లక్నో/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పై బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి మరో సారి నిప్పులు చెరిగారు. దేశ భవిష్యత్ కోసం కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు … Read More
ఓటు వేరే పార్టీకి పడిందని వేలు కోసుకున్న యువకుడురాజకీయ పార్టీలకు కార్యకర్తలు ,అభిమానులే బలం , కార్యకర్తలు, అభిమానులు లేకుండా పార్టీ మనుగడ సాధించడం కష్టం . కొందరైతే పార్టీ కోసం ప్రాణం ఇచ్చే వాళ్లు కూ… Read More
డయల్ 112.. వన్ ఇండియా, వన్ ఎమర్జెన్సీ నెంబర్.. రాష్ట్రాలతో అనుసంధానంఢిల్లీ : అత్యవసర సేవల్ని ఒకే గొడుకు కిందకు చేర్చింది కేంద్ర ప్రభుత్వం. వైద్య సాయం కోసం ఒక నెంబర్, పోలీసుల సాయం కోసం మరో నెంబర్.. ఇకపై అలాంటి సేవల్ని ఒ… Read More
రెడీ ..1,2,3 : స్మైల్, ఫోటోకు ఫోజిస్తూ నది తీరంలో పడిన జంట, వైరలైన వీడియోతిరువనంతపురం : పెళ్లి .. జీవితంలో మధురమైన ఘట్టం. ఆ మరపురాని సన్నివేశాన్ని పదిలంగా ఉంచుకునేందుకే యువ జంట తాపత్రాయపడుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా ఫోట్ షూ… Read More
హర్దిక్ను ఎందుకు కొట్టానంటే : తరుణ్ చెప్పిన కారణమిదే ?గాంధీనగర్ : సురేంద్రనగర్ ప్రచారంలో కాంగ్రెస్ నేత హర్దిక్ పటేల్ చెంప చెళ్లుమనించింది ఎందుకో వివరించాడు తరుణ్ గజ్జర్. పాటిదార్ల హక్కుల కోసం హర్దిక్ ఉద్య… Read More
0 comments:
Post a Comment