తెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు . తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆడుతున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ డ్రామాకి తెరపడిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తానని దేశం మొత్తం తిరుగుతూ రాజకీయాలు చేస్తున్న కెసిఆర్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వాళ్ళ నేతలే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LJQBxT
జగన్ కాదు బుట్టలో పడటానికి అక్కడ స్టాలిన్ ... కేసీఆర్ ను ఎద్దేవా చేసిన విజయశాంతి
Related Posts:
వైసిపి లో చేరాలని బెదిరిస్తున్నారు :నాగార్జున జగన్ ను ఎలా కలుస్తారు: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలుతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే తన ఆటలు సాగవని కేసీఆర… Read More
ఢిల్లీలో భూకంపం .. రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదున్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదైంది. బుధవారం ఉదయం 8.01 గంటలకు భూమి కంపించిందని అమ… Read More
తరగతి గదిలోతాగి వీరంగం వేసిన బాలికల వ్యవహారం పై బాలల హక్కుల కమీషన్ సీరియస్ .. బాలికలకు కౌన్సిలింగ్తరగతి గదిలో మద్యం సేవించిన విద్యార్థుల వ్యవహారంపై బాలల హక్కుల కమిషన్ దృష్టిసారించింది. పాఠశాల హెడ్మాస్టర్ పై సీరియస్ అయింది. విద్యార్థులపై నిరంతర పర్య… Read More
రూ: 600 కోట్ల చీటింగ్ కేసు, బళ్లారి గాలి జనార్దన్ రెడ్డితో సహ పలువురిపై 4,000 పేజీల చార్జ్ షీట్ !బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ రూ. 600 కోట్ల రూపాయల మోసం కేసులో బెంగళూరు సీసీబీ పోలీసులు ప్రత్యేక కోర్టులో చార్జ్ షీట్ సమర్పించారు. ఆంబిడెంట్ కంపెనీ మోసం … Read More
ఫాల్గుని గానం .. అంబానీల స్టెప్పులు ... ఆకాశ్- శ్లోకా పెళ్లి వేడుకలో జోష్ముంబై : ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నివాసం ఆంటీలియాలో పెళ్లి సందడి మొదలైంది. తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, వ… Read More
0 comments:
Post a Comment