తెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు . తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆడుతున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ డ్రామాకి తెరపడిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తానని దేశం మొత్తం తిరుగుతూ రాజకీయాలు చేస్తున్న కెసిఆర్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వాళ్ళ నేతలే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LJQBxT
జగన్ కాదు బుట్టలో పడటానికి అక్కడ స్టాలిన్ ... కేసీఆర్ ను ఎద్దేవా చేసిన విజయశాంతి
Related Posts:
కేసీఆర్ కన్నా జగన్ బెటర్ .. ఏ విషయంలో అంటారా ?తెలంగాణా సీఎం కేసీఆర్ కన్నా ఏపీ ప్రతిపక్షనేత జగన్ చాలా బెటర్ . అదేంటి ? జగన్ చేసింది ఏమిటి? కేసీఆర్ చెయ్యనిది ఏమిటి? ఏ విషయంలో జగన్ కేసీఆర్ కంటే బెటర్… Read More
గుజరాత్ తరహా విధ్వేషాగ్నికి కుట్ర..ఎన్నికల సంఘంలో బీజేపీ మనుషులు: చంద్రబాబు ఫైర్అమరావతి: భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా రోడ్షో సందర్భంగా పశ్చిమ బెంగాల్లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు న… Read More
మన కులం వాళ్లు కాంగ్రెస్ ఓట్లు వేస్తే నేరం, మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, ఈసీ ఫిర్యాదు చేస్తాం !బెంగళూరు: లింగాయుత కులస్తులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అది నేరం అవుతందని కర్ణాటక బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్… Read More
కమల్హసన్పై చెప్పు విసిరిన దుండగుడుచెన్నై : తమిళనటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హసన్హై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విల్లుపురంలో నిర్వహించిన రోడ్ షో లో ఈ … Read More
వేధింపులు తట్టుకోలేకపోయారు.. కన్న పేగును కడతేర్చారు...హైదరాబాద్ : ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమను మించింది లేదంటారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలు ఎలాంటి తప్పులు చేసినా కుడుపున దాచుకుంటారు. కానీ పున్న… Read More
0 comments:
Post a Comment