హైదరాబాద్ : అతడు మానవరూప రాక్షసుడు. నరనరాన కామంతో రగిలిపోతుంటాడు. నాలుగేళ్ల క్రితం ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడటంతో గ్రామస్థులు చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో అతనిలో నేర ప్రవృత్తి మరింత పెరిగి .. సైకోలా మారాడు. గత నాలుగేళ్ల నుంచి అమ్మాయిలకు లిఫ్ట్ ఇస్తూ .. లైంగికదాడికి పాల్పడుతూ హత్యచేస్తున్నాడని శ్రీనివాస్ రెడ్డి నేరచరితను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వివరించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZLTL73
మానవరూప రాక్షసుడు : ఆ ముగ్గురిని చంపింది ఉన్మాదే, రాచకొండ సీపీ వెల్లడి
Related Posts:
తల్లి కర్కశం : ప్రియుడితో కూతురు పెళ్లి డ్రామా...!మానవ సంబంధాలు మంటలో కలిసే మరో సంఘటన తమిళనాడులో జరిగింది. స్వంత పిల్లలు అని కూడ చూడకుండా తల్లిదండ్రులు వ్యవహరిస్తున్న తీరు సభ్యసమాజాన్ని తలదించుకునేలా … Read More
భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాల కంటే బలహీనం: ఐఎంఎఫ్ ఏం చెప్పిందంటే.?వాషింగ్టన్: కార్పొరేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ రెగ్యూలేటరీ అనిశ్చితి కారణంగా కొన్ని నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీలు బలహీనపడ్డాయని.. అయితే, తాము అనుకున… Read More
ఉగ్రవాదులను మార్చేందుకు పాకిస్తాన్ వందల కోట్లను ఖర్చు పెట్టింది...!ఉగ్రవాదులను పాకిస్థాన్ ప్రోత్సహిస్తుందని, పాకిస్థాన్లో వేలాది మంది ఉగ్రవాదులు స్థావరంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారని భారత్తో పాటు పలు ఇతర దేశా… Read More
15న వైసీపీలోకి తోట త్రిమూర్తులు: జగన్ ఇచ్చిన ఆఫర్ ఇదే: అయ్యన్న సోదరుడు సైతం..!!అనేక తర్జన భర్జనల తరువాత తూర్పు గోదావరి సీనియర్ నేత..టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపికి రాజీనామా చేసారు. కొద్ది కాలంగా జరుగుతన్న ప్రచారాన… Read More
రైతు పింఛను పథకం ప్రారంభించిన మోడీ: నెలకు రూ.3వేలు, 5కోట్ల రైతులకు మేలురాంచీ: ప్రధాని నరేంద్ర మోడీ దేశ రైతులకు మరో తీపి కబురును అందించారు. ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని ఆయన రాంచీలో గురువారం ప్రారంభించారు. ర… Read More
0 comments:
Post a Comment