Wednesday, May 1, 2019

రూపాయికే రొట్టే పప్పు ఎస్పీవై రెడ్డి కన్నుమూత : సంతాపం తెలిపిన చంద్రబాబు, పవన్

హైదరాబాద్ : నంద్యాల ఎంపీ, నంది గ్రూపు ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి (69) కాసేపటి క్రితమే మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఎస్పీవై రెడ్డి బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతన్నారు. ఎస్పీవై రెడ్డి చనిపోయినట్టు కేర్ ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించారు. ఎస్పీవై రెడ్డి మృతితో ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UQwiOp

Related Posts:

0 comments:

Post a Comment