అసలే ఎండాకాలం కావటంతో ఎన్నికల ప్రచారం చేసి అలసిపోయిన నాయకులు కొందరు అనారోగ్యానికి గురయ్యారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి ఎన్నికల ప్రచారం తర్వాత భార్య సమాధి దగ్గరకు వెళ్లి అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. గుండెపోటుకు గురైన ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భార్య సమాధి వద్ద బుధవారం సాయంత్రం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ur4mFo
భార్య సమాధి వద్ద గుండె పోటుతో కుప్ప కూలిన పల్లె రఘునాధరెడ్డి
Related Posts:
ఉపాధి పేరుతో వంచన : ఆదివాసీ మహిళను మధ్యప్రదేశ్లో విక్రయించిన కానిస్టేబుల్, కేసు నమోదుహైదరాబాద్ : నమ్మినొళ్లే నట్టేట ముంచారు. పని కల్పిస్తామని చెబితే నమ్మడమే ఆమెను కష్టాల్లోకి నెట్టింది. రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఇబ్బందులు పడింది. చివరిక… Read More
కాఫీ డే ఆస్థులు అమ్ముకుంటోంది..! బెంగళూరులోని 90 ఎకరాల ఐటీ పార్క్ పై కీలక నిర్ణయం..!!బెంగళూరు: కాఫీ కింగ్ వి.జి. సిద్దార్థ మృతితో కేఫ్ కాఫీ డే భవిష్యత్తు ఏమిటి ? అనే చర్చ మొదలైయ్యింది. వి.జి. సిద్దార్థకు చెందిన బెంగళూరులోని 90 ఎకరాలు ఐ… Read More
జగన్ టార్గెట్ ఉత్తరాంధ్ర: టీడీపీ కంచుకోట బద్దలు కొట్టే లక్ష్యం.. ఆ మహిళా నేతకు బంపర్ ఆఫర్?అమరావతి: తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఉత్తరాంధ్ర జిల్లాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నేశా… Read More
వామ్మో.. ఇదేం పెళ్లాంరా బాబూ..! భర్త కళ్ల ముందే అంతమందితో శృంగారమా..?సిడ్నీ/హైదరాబాద్ : ఓ భర్తకు తన బార్య నుంచి విచిత్రమైన అనుభవం ఎదురైంది. భర్త కళ్లముందే భార్య18 మందితో శృంగారంలో పాల్గొన్న ఘటన ఆస్ట్రేలియాలోని పశ్చిమ సి… Read More
అమిత్ షా రాజకీయం ఇక తెలంగాణ గట్టునుంచి..! ముషీరాబాద్ నుంచి సభ్యత్వం, సెప్టెంబర్ 17న భారీ సభ..!!హైదరాబాద్: తెలంగాణ లోక్ ఎన్నికల్లో నాలుగు కీలక స్థానాలు గెలుచుకున్న బీజేపి అంతే దూకుడుగా ముందుకు వెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో … Read More
0 comments:
Post a Comment