సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశలో 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 91 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు నేతల తలరాతను ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లలో పలువురు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల అగ్రనాయకుల వారసులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UruG2l
తొలిదశలో అదృష్టం పరీక్షించుకుంటున్న అగ్రనేతలు వీరే
Related Posts:
MI vs CSK match 1:దుమ్ము దులిపేయండి.. రైనా ఎమోషనల్ కామెంట్స్క్యాష్ రిచ్ గేమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఎప్పటిలా హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా మెగా టోర్నమెంట్ ప్రారంభమైంది. కరోనావైర… Read More
IPL 2020: క్యాపిటల్స్ vs కింగ్స్ - పేస్ ఆయుధంతో ఢిల్లీ - హిట్టర్లపైనే పంజాబ్ ఆశలు - సండే బిగ్ ఫైట్ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ తొలి మ్యాచ్ లోనే పటిష్టమైన ముంబై జట్టును ఓడంచడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ పదును ఏమాత్రం తగ్గలేదని కెప్టెన్… Read More
భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మూత? - వైసీపీ నిర్ణయమే కీలకం - రాజ్యసభలో వ్యవసాయ బిల్లులువివాదాస్పద వ్యవసాయ బిల్లులపై రైతుల ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. నిరసనలకు కేంద్రంగా ఉన్న హర్యానాలో అడుగడుగునా పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీకి భారీ మ… Read More
ఏపీలో కొత్తగా 8218 కరోనా కేసులు... మరో 58 మంది మృతి...ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 8,218 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 58 మంది కరో… Read More
వ్యాక్సిన్ వస్తే గానీ: వరుసగా 90 వేలకుపైగా: 10 రాష్ట్రాలు కకావికలం: అంచనాలు పటాపంచలున్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే తగ్గుతుందనే అనుమానాలు ఇక అడగంటిపోయినట్టే. రోజులు గడుస్తున్న కొద్దీ దాని తీవ్రత రెట్టింపు అవుతోందే తప్ప.. ఏ మాత్ర… Read More
0 comments:
Post a Comment