అమరావతి: ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోనించుకోవడానికి వీలుగా ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వరకు వెళ్లలేని దివ్యంగుల కోసం ఉచిత రవాణా వసతిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంపిక చేసిన కొన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో ఆటోలు, ఇతర వాహనాల వసతిని కల్పించారు. ఉచిత వాహన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FYHcMs
దివ్యంగుల కోసం ఎన్నికల సంఘం ఉచిత రవాణ
Related Posts:
రైతు ఇంట్లో అమిత్ షా భోజనం.. వ్యవసాయ చట్టాలపై నిరసన నేపథ్యంలో..పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే అగ్రనేతలు పర్యటిస్తున్నారు. ఇవాళ, రేపు (శని,ఆదివారం) హోం మంత్రి అమిత్ షా పర్య… Read More
ఏపీలో అమ్మఒడికి రేషన్ కార్డుల దెబ్బ- ఈసారి 8 లక్షల మందికి కట్- జనం గగ్గోలుఏపీలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించాలనే తపన ఈసారి భారీ సంఖ్యలో లబ్దిదారులకు ఇబ్బందులు సృష్టించబోతోంది. తాజాగా అర్హత లేకపోయినా వాడుకలో ఉన్న 8 ల… Read More
మీరు మొసళ్ళుగా మారినా అది మీ ప్రాబ్లమ్: వ్యాక్సిన్లపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో షాకింగ్ కామెంట్స్కరోనావైరస్ వ్యాక్సిన్లపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో షాకింగ్ కామెంట్స్ చేశారు. కరోనా వ్యాక్సిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన కరోనా వైరస్ … Read More
బెంగాల్లో అమిత్షా సమరశంఖం- బీజేపీకి 200 సీట్లని జోస్యం- సువేందు చేరికపశ్చిమబెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇవాళ సమరశంఖం పూరించారు. ఎన్నికల్లో గెలవాలంటే అధికార తృణమూల్ కాంగ్రెస్పై … Read More
ఇండియాలో పెట్టుబడులపై ఇన్వెస్టర్ల మైండ్ సెట్ మారిందన్న ప్రధాని మోడీ: భారత్ భవిష్యత్ పై కీలక వ్యాఖ్యలుభారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు భారత దేశ భవిష్యత్తు పై సంచలన వ్యాఖ్యలు చేశారు . అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా వ్యవస్థాప… Read More
0 comments:
Post a Comment