Tuesday, May 14, 2019

విమర్శలు చేస్తే లీడర్స్ అయిపోతారా ? దేవుడు మంచి బుద్ది ఇవ్వాలి, ఆ పార్టీ పెద్దలు ఏం చేస్తున్నారు !

బెంగళూరు: తనను టార్గెట్ చేసుకుని చౌకబారు విమర్శలు చేస్తున్న జేడీఎస్ నాయకుల మీద ఆ పార్టీ పెద్దలు చర్చలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. ఈ రోజు కొందరు జేడీఎస్ పెద్దలు తన మీద విమర్శలు చేసినంత మాత్రాన వారు పెద్దవారు అయిపోరని సిద్దరామయ్య మండిపడ్డారు. సిద్దరామయ్య జనప్రియ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీకి కేవలం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VyVKxe

Related Posts:

0 comments:

Post a Comment