హైదరాబాద్ : సూరీడు సుర్రుమంటున్నాయి. భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం ఏడింటి నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతుండటంతో ఎండ, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పది దాటిందంటే బయట అడుగుపెట్టేందుకు జంకుతున్నారు. సూర్యుడు నడి నెత్తికొచ్చే సమయానికి బిజీగా ఉండే రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సాయంత్రం ఆరు దాటినా వడగాలుల నుంచి ఉపశమనం లభించడం లేదు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hms50k
బాబోయ్ మళ్లీ పెరగనున్న ఎండలు.. బయటకు వెళ్తే జర భద్రం...
Related Posts:
కేంద్ర ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కోల్పోతుందా ?ఎన్నికలను సమర్థంతవంతంగా ,నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ తన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతుందని దేశంలోని 66 మంది పదవి విరమణ పోందిన ఉన్నత స్… Read More
ఉన్నత విద్యలో తెలంగాణ భేష్ ఓవరాల్ ర్యాంకింగ్లో హెచ్సీయూకి 11 ప్లేస్ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉత్తమ విద్యాసంస్థల్లో తెలంగాణకు ర్యాంకుల పంట పడింది. జాతీయస్థాయిలో మంచి ర్యాంకులు సంపాదించాయి. రాష్ట్రంలో ఉన్న సెంట్రల్, స్టేట్… Read More
మొన్న నామా.. నేడు సండ్ర .. ప్రత్యర్ధి పార్టీని గెలిపించమంటున్నారుటిడిపి నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరి ఖమ్మం పార్లమెంట్ టికెట్ సంపాదించి టిఆర్ఎస్ పార్టీ నుండి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విశాఖ ఉత్తరంనియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 లో నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా కొత్తగా ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. ఇప్పటి వరకు ఇక్కడ రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. 2009 లో క… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విశాఖ ఉత్తరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పూర్తిగా విశాఖ నగర ప్రాంతంతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 1955 నుం డి 1962 వరకు కణితి నియోజకవర్గంగ… Read More
0 comments:
Post a Comment