ఆంధ్రప్రదేశ్ డీజీపీ రామ్ ప్రవేశ్ ఠాకూర్(ఆర్పీ ఠాకూర్) హైదరాబాద్, ప్రశాసన్నగర్లో జీహెచ్ఎంసీకి చెందిన పార్కు భూమిని ఆక్రమించుకుని, దాని ఆసరాగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NBeEw6
ఏపి డిజిపి పై హైకోర్టులో కేసు : పార్క్ భూమిని ఆక్రమించారు: వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల పిల్...!
Related Posts:
కర్ణాటక కాంగ్రెస్లో అసమ్మతి రాగాలు... బీజేపీ వ్యుహంలో భాగమేనా...సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి మోడీ ప్రభంజనం రాబోతుందని ఎగ్జిట్పోల్స్ వెలువడిన నేపథ్యంలో ఆయా రాష్ట్ర్రాల్లో ఉన్న పార్టీల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి.… Read More
డిగ్రీలో హైటెక్ కాపియింగ్... వాచీలో ఫోటో కాపీతో దొరికిన విద్యార్ధి..కాపియింగ్ అనేది పబ్లిక్ పరీక్షల్లోనో లేదా, ఎదైన ఉద్యోగాల ఎట్రన్స్ల్లోనో చూస్తాం ,హైటెక్ కాపీయింగ్ అనేది చాల సంధర్భాల్లో రాష్ట్ర్ర ప్రభుత్వ అధికారులను… Read More
జాతీయ నేతల చుట్టూ తిరిగే దుస్థితి చంద్రబాబుకు వచ్చింది దాడి వీరభద్రరావు ఫైర్చంద్రబాబు టార్గెట్ గా విమర్శల వర్షం కురిపిస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు టార్గెట్ గా మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశ… Read More
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి-46 .. రక్షణ శాఖకు కీలకంగా ఈ ప్రయోగంఇస్రో ఖాతాలో మరో విజయం నమోదైంది . భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి… Read More
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రియాంకా గాంధీ .. మన శ్రమకు తగ్గ ఫలితం కచ్చితంగా దక్కుతుందికేంద్రంలో మళ్లీ అధికారంలోకి బీజేపీయే రాబోతోందని, మరో మారు మోడీ సర్కార్ అని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మున… Read More
0 comments:
Post a Comment