పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అదును దొరికితే చాలు బీజేపీ- టీఎంసీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల నడ్డా కాన్వాయ్పై దాడితో అదీ పీక్కి చేరింది. తర్వాత అమిత్ షా పర్యటించడం.. బీజేపీలో చేరికలతో రాజకీయం రంజుగా ఉంది. దీంతో మమతా బెనర్జీ బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు. కేంద్రంలోని నరేంద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37VgRya
బీజేపీ బెంగాల్ను తగలబెట్టాలని అనుకుంటోంది.. మోడీపై దీదీ నిప్పులు
Related Posts:
బీజేపీకి భారీ షాక్: రావుల గుడ్ బై -మోదీ-కేసీఆర్కు తేడా ఇదే - దుబ్బాక, గ్రేటటర్ ఎన్నికల వేళ..మరో 48 గంటల్లో దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా.. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుండగా.. తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పా… Read More
ధోనీసేనకు ఫేర్వెల్ మ్యాచ్: బిగ్గర్..బెట్టర్ అండ్ స్ట్రాంగర్: బరువెక్కిన హృదయంతో ఫ్యాన్స్అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో చెన్నై సూపర్ కింగ్స్.. తన చిట్టచివరి మ్యాచ్ను ఆడుతోంది. కేఎల్ రాహుల… Read More
తెగులుదేశం జాతీయ అధ్యక్షుడిని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వొచ్చా? విజయసాయి రెడ్డిఅమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి మర… Read More
కేసీఆర్ సహకారమేదీ? ఏపీని నాశనం చేస్తున్నారు: సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలుఅమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై అవగాహనలేని… Read More
IPL 2020: విరాట్ ప్లాన్..సిరాజ్ అమలు..భారీ సిక్స్ తో తిప్పి కొట్టిన సాహా, ఆ తర్వాత..!షార్జా: శనివారం రాత్రి షార్జా వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) 5 వికెట్ల తేడా… Read More
0 comments:
Post a Comment