చెన్నై : ఆన్లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి. ఆడుకుందాం.. రా అంటూ ఊరిస్తూ జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో కాపురాలు కూల్చుతున్నాయి. వాటికి అలవాటుపడుతున్న జనాలు తమ జీవితాలను పణంగా పెడుతున్నారు. ఆన్లైన్ గేమ్స్ వ్యామోహంలో పడి తమను తాము మరచిపోతున్నారు. విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సెల్లు పోయిందంటూ సొల్లు.. చర్చి ఫాదర్కు శఠగోపం.. మొబైల్,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VHsIqn
ప్రాణాలు తీస్తున్నాయి.. కాపురాలు కూల్చుతున్నాయి.. ఆన్లైన్ గేమ్స్ చెలగాటం..!
Related Posts:
బీజేపీ, కాంగ్రెస్ లకు కేసీఆర్ వార్నింగ్ .. హాలియా సభలో ఆగ్రహం .. తొక్కిపడేస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరికతెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. బుధవారం రోజు హాలియా బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను తొక్కేస్తామంటూ సంచలన… Read More
రెండోదశ పంచాయతీ పోరులోనూ ఏకగ్రీవాల హవా- టాప్ ఎక్కడో తెలుసా ?ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరులో ఏకగ్రీవాల హవా కొనసాగుతూనే ఉంది. తొలి విడతలోనే దాదాపు 500కి పైగా పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. రెండో దశలోనే దాదాపు … Read More
సుజనా చౌదరికి ఈడీ షాక్- 12న హాజరుకావాలని చెన్నై కోర్టు సమన్లు- మనీలాండరింగ్ కేసులోసుజనా గ్రూపు సంస్ధల అధినేత, బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని బ్యాంకు రుణాల ఎగవేత కేసు వదిలేలా లేదు. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ చురుగ్గా దర్యాప్తు సాగిస్తుండగా..… Read More
హస్తినలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై , వైఎస్ షర్మిల కొత్త పార్టీపై పవన్ కళ్యాణ్ స్పందన ఇదేజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసినట్టుగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని అమ… Read More
షాకింగ్: జగన్ పుట్టి ముంచిన కేంద్రం -విశాఖ స్టీల్ ప్లాంట్పై సంచలనం -3ఏళ్లుగా సీఎంకు తెలుసన్న ప్రధాన్ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గతిని మార్చేసిదిగా భావిస్తోన్న ‘విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటైజేషన్' వ్యవహారంలో సంచలన పరిణామాం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత… Read More
0 comments:
Post a Comment