కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శేఖర్ రెడ్డి అనే ఫైనాన్స్ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బైక్పై వెళ్తున్న ఆ వ్యాపారిని అడ్డగించి, బండరాయితో తలపై మోది హతమార్చారు. జిల్లాలో డోన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మల్లంపల్లిలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫైనాన్స్ వ్యాపార
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30xEdEx
కోట్ల అనుచరుడి దారుణహత్య: కౌంటింగ్కు ముందురోజు ఘటన: ఫైనాన్స్ లావాదేవీలే కారణమా?
Related Posts:
రాజమండ్రి నుంచి చెబుతున్నా.. పోటీ చేస్తా: తెలంగాణపై పవన్ కళ్యాణ్ కీలకవ్యాఖ్యలుహైదరాబాద్/రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తూర్పు గోదావరి రాజమహేంద్రవరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలుమార్లు తెలంగాణ అంశాన్న… Read More
సిక్ లీవ్ పై వింగ్ కమాండర్ అభినందన్....ఎప్పటి వరకో తెలుసా..?ఢిల్లీ: పాకిస్తాన్ యుద్ద విమానాలన మిగ్-21 ఫైటర్ జెట్లో తరుముకుంటూ వెళ్లిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ దురదృష్టవశాత్తు పాక్ స… Read More
వలసపక్షులతో కాంగ్రెస్ విలవిల .. అయినా ప్రతిపక్ష హోదా కోల్పోవటం అంత ఈజీ కాదుతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుందా ? పోతుందా ? ఇప్పుడు రాజకీయ నాయకుల్లో జరుగుతున్న చర్చ ఇది. కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రతిప… Read More
శాలువాలు కప్పినోళ్లే గోతులు తవ్విండ్రు..! వాళ్ల సంగతి తేలుస్తానంటున్న ఈటెల..!!హుజారాబాద్/ హైదరాబాద్ : ఏదో ఒక సందర్బాంల్లో కొందరు నేతలు తమ ఆవేదనంతా వెళ్లబోసుకుంటారు. మరి కొందరు నేతలు బోరుమని ఏడ్చేస్తారు. తమ బాదనంతా క… Read More
జగన్ వెరీ క్లియర్!: చంద్రబాబు చెప్పిందే నిజమా, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏమైంది?హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ఎక్కడ వరకు వచ్చాయి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, దేవేగౌడ, కుమ… Read More
0 comments:
Post a Comment