కరోనా వైరస్ అంటే చాలు ఆమడదూరం పారిపోయే పరిస్థితి. ఇక చనిపోతే.. పేగు తెంచుకొని జన్మించిన పిల్లలు కూడా దూరం పెడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. జాగ్రత్తలు తీసుకొని అంత్యక్రియల్లో పాల్గొంటే మేలు అని వైద్యులు సూచించినా వినిపించుకోవడం లేదు. దీంతో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముందుకొచ్చారు. కరోనాతో చనిపోయినా రోగి అంత్యక్రియల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XKzejQ
శభాష్.. శ్రీనివాస్ గౌడ్, కరోనాతో రోగి మృతి, అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి, 10 మంది లోపు..
Related Posts:
కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం, హస్తినలో బండి సంజయ్ హాట్ కామెంట్స్..మొన్న కేసీఆర్ హస్తిన పర్యటించుకోగా.. నిన్న హస్తిన బాట పట్టారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఆ వెంటనే కేసీఆర్ లక్ష్యంగా విమర్శలను ఎక్కుపెట్టారు. కేసీఆర్ అంటే… Read More
కేసీఆర్కు దెబ్బ మీద దెబ్బ: అందుకే జాబ్స్ నోటిఫికేషన్స్ గుర్తొచ్చాయి, పోలీసులకు కిషన్ రెడ్డి సూచనహైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని సహా కేంద్రమంత్రులను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. బీజేపీతో టీఆర్ఎస్ ప… Read More
91.4 శాతం: స్పూత్నిక్-వీ వ్యాక్సిన్ తాజా క్లినికల్ ట్రయల్స్.. 26 వేల మందికి..కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఏ వ్యాక్సిన్ ఎంతమేర ప్రభావం చూపిస్తుందో అనే అంశంపై రోజుకో విషయం వెలుగులోకి వస్తోం… Read More
co-win: కరోనా వ్యాక్సినేషన్పై కేంద్రం కీలక ప్రకటన -మీకూ టీకా కావాలంటే ఈ యాప్ ద్వారాదేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియకు గ్రౌండ్ ప్రిపరేషన్ జోరుగా సాగుతోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం డీటెయిల్డ్ గైడ్… Read More
జగన్కు కేంద్రం పిలుపు: ఢిల్లీకి ఏపీ సీఎం -అమిత్ షాతో టైమ్ ఫిక్స్ -మోదీతోనూ భేటీ? -కేసీఆర్ ఫిర్యాదుతోఎన్డీఏ మిత్రులు సైతం కాదుపొమ్మన్నా, వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రానికి అండగా నిలిచిన వైసీపీ, అందుకు విరుద్ధంగా ఇటీవల రైతుల భారత్ బంద్ కు మద్దతు ఇవ్వడం… Read More
0 comments:
Post a Comment