కరోనా వైరస్ అంటే చాలు ఆమడదూరం పారిపోయే పరిస్థితి. ఇక చనిపోతే.. పేగు తెంచుకొని జన్మించిన పిల్లలు కూడా దూరం పెడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. జాగ్రత్తలు తీసుకొని అంత్యక్రియల్లో పాల్గొంటే మేలు అని వైద్యులు సూచించినా వినిపించుకోవడం లేదు. దీంతో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముందుకొచ్చారు. కరోనాతో చనిపోయినా రోగి అంత్యక్రియల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XKzejQ
Monday, August 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment