ఆంధ్రప్రదేశ్ లో గడిచిన వారం రోజులుగా భయానక రీతిలో ఏరోజూ కొత్త కేసులు పదివేలు తక్కువ కాకుండా నమోదవుతూరాగా, తాజా ప్రకటనలో మాత్రం కొత్త కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల చోటుచేసుకుంది. వైద్య శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,665 కేసులు, 80 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ixmyFb
Monday, August 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment