ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో ఫలితాల కంటే..కేంద్రంలో సమీకరణాల పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఏపీలో తమ విజయం అనే ధీమా ఒక్కటైతే..జగన్ కంటే ముందుగా మోదీని కేంద్రంలో అడ్డుకోవాలనేది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ మోదీకి అనుకూలంగా ఉన్నా..చివరి వరకు మోదీని నియంత్రించటానికి చివరి వరకూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం ప్రతీ ఒక్కరిని కలుస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30zplFv
జగన్ సమస్యే లేదు..మోదీని అడ్డుకోవాలి: చంద్రబాబు ఆందోళన వెనుక.. : అందుకే ఢిల్లీకే ప్రాధాన్యత
Related Posts:
పలుకుతుంది పవనే..! మరి పలికిస్తుందెవరు అంటున్న వైసీపి..!!అమరావతి/హైదరాబాద్ : జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సంచలనాలు నమోదు చేస్తూనే ఉంటారు. గెలిచినా.. ఓడినా కూడా తన ఇమేజ్ చెక్కుచెదరదంటారు అభిమానులు. పవన్ … Read More
వైఎస్ వద్ద పనిచేసినందుకు గర్వపడుతున్నా: రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభబెంగళూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దశమ వర్ధంతిని సందర్భంగా మాజీ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ ఆయన సేవలను స్మరించుకున్నారు. వైఎస్ హయాంలో… Read More
పాముకు పాలుపోసిన కాటే వేస్తుంది.. హేమంత్పై సతీశ్ భార్య ప్రశాంతిహైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజినీర్ సతీశ్ మైల హత్య కేసు పూటకో మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్లు ప్రియాంక వాళ్ల స్నేహితుడు హేమంత్ హత్య చేశారని అనుకొంటుండగా .. … Read More
అల్లుడు రూప రాక్షసుడు.. మద్యం సేవించి... అత్తపై ....హైదరాబాద్ : అత్త .. తల్లి తర్వాత తల్లి లాంటిది. అమ్మ లాగే గౌరవించాలి. కానీ ఓ కసాయి మాత్రం తనకు పిల్లనిచ్చిన అత్తనే మట్టుబెట్టాడు. రోజు తాగి .. భార్యను… Read More
ఖైరతాబాద్ మహాగణపతిని పూజిస్తే... ఏ విఘ్నం రాదు : గవర్నర్ నర్సింహన్ఖైరతాబాద్ మహాగణపతి వద్ద పూజల సందడి ప్రారంభమైంది. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్లో శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి తొలిపూజ అందుకున్నాడు. ఖైరతాబాద్ లో ప్ర… Read More
0 comments:
Post a Comment