ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో ఫలితాల కంటే..కేంద్రంలో సమీకరణాల పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఏపీలో తమ విజయం అనే ధీమా ఒక్కటైతే..జగన్ కంటే ముందుగా మోదీని కేంద్రంలో అడ్డుకోవాలనేది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ మోదీకి అనుకూలంగా ఉన్నా..చివరి వరకు మోదీని నియంత్రించటానికి చివరి వరకూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం ప్రతీ ఒక్కరిని కలుస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30zplFv
జగన్ సమస్యే లేదు..మోదీని అడ్డుకోవాలి: చంద్రబాబు ఆందోళన వెనుక.. : అందుకే ఢిల్లీకే ప్రాధాన్యత
Related Posts:
బాదుడు మొదలెట్టేశాయిగా: మళ్లీ వీపు విమానం మోతేన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. వ… Read More
విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తనఖా -అప్పుకోసం ప్రభుత్వం ఇలా : రాత్రికి రాత్రే తతంగం పూర్తి-విలువ ఎంత అంటే..!!ప్రభుత్వ నిర్వహణలో భాగంగా అప్పుల కోసం తిప్పులు పడుతున్న జగన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖలో ప్రభుత్వ ఆస్తుల… Read More
లిక్కర్ ఔట్ లెట్స్ -మరో ఏడాది దుకాణాలు యథాతధం : ఏపీ కొత్త మద్యం పాలసీ - డిజిటల్ చెల్లింపులు ..!!ఏపీలో నూతన మద్యం పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ పాలసీలో ఆ దిశగా అడుగులు కనిపించ లేదు. అధ… Read More
వార్డు మెంబర్గా కూడా లేని నిన్ను ఈ స్థాయికి-మోదీతో ఏం డీల్ కుదిరింది-ఈటలపై ఓ రేంజ్లో హరీష్..మాజీ మంత్రి ఈటల రాజేందర్పై మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వార్డుమెంబర్గా కూడా లేని ఈటల రాజేందర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే… Read More
Bigg Boss Telugu 5: ఈ వారం ఎలిమినేటర్..ఆ డాన్స్ మాస్టర్హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 5..నాలుగో వారంలోకి ఎ… Read More
0 comments:
Post a Comment