ఎన్నికలను సమర్థంతవంతంగా ,నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ తన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతుందని దేశంలోని 66 మంది పదవి విరమణ పోందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు ఐదు పేజీల లేఖను రాసింది. ఎలాంటీ పక్షపాతం లేకుండా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రపతిని కోరారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KlNDPr
కేంద్ర ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కోల్పోతుందా ?
Related Posts:
ప్రియురాలు దూరం అయ్యిందని రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య, నిశ్చితార్థం!బెంగళూరు: ప్రేమించిన యువతి దూరం అయ్యిందని జీవితంపై విరక్తి చెందిన యువకుడు వేగంగా వెలుతున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలోని బయ్యప… Read More
ఇళ్లు కొనేవారికి జీఎస్టీ భారీ ఊరట: నిర్మాణంలో ఉన్న గృహాలపై తగ్గింపున్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సెల్ 33వ సమావేశంలో కొత్త ఇళ్లు కొనుగోలు చేసే వారికి భారీ ఊరట లభించింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి త… Read More
అరుణాచల్ ప్రదేశ్లో ఉద్రిక్తత, రెచ్చిన నిరసనకారులు: పీఆర్సీపై తగ్గిన ప్రభుత్వంఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్లో ఉద్రిక్తత నేపథ్యంలో శాశ్వత నివాస పత్రాన్ని (పర్మినెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ -పీఆర్సీ)పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రెం… Read More
148 మందితో వెళ్తున్న విమానం హైజాక్, హైజాకర్ను కాల్చి చంపిన భద్రతా దళాలుఢాకా: బంగ్లాదేశ్లో ఓ వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేశాడు. అతనిని బంగ్లాదేశ్ ప్రత్యేక దళాలు కాల్చి చంపేశాయి. బిమాన్ ఎయిర్ లైన్కు చెందిన బ… Read More
రెడ్డి అంటే ఇదీ, వారిని చూస్తేనే అసహ్యమేసింది, టీజీతో మాట్లాడుతా: పవన్ కళ్యాణ్కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం కర్నులులో పర్యటించారు. రోడ్డు షో నిర్వహించారు. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు… Read More
0 comments:
Post a Comment