ఎన్నికలను సమర్థంతవంతంగా ,నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ తన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతుందని దేశంలోని 66 మంది పదవి విరమణ పోందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు ఐదు పేజీల లేఖను రాసింది. ఎలాంటీ పక్షపాతం లేకుండా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రపతిని కోరారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KlNDPr
కేంద్ర ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కోల్పోతుందా ?
Related Posts:
ఫన్నీ వీడియో.. టీవీఎస్ XL దెబ్బకు బుల్లెట్ ఢమాల్.. బొక్కేట్టేసిందిగా..!హైదరాబాద్ : కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు. చిన్న చితకా కాదు.. పెద్ద వాటికేసి గురి చూడాలన్నది ఆ నానుడి సారాంశం. అదే కోవలో ఇటీవల నెట్టింట్లో వ… Read More
మహిళ ఐపీఎస్కు తప్పని లైంగిక వేధింపులు.. సీనియర్ టార్చర్తో కోర్టుకు... కేసు విచారణ తెలంగాణకు ....చెన్నై/హైదరాబాద్ : ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం అతివలకు ఇస్తామని ఊదరగొడుతుంటారు. సమాన హక్కులు అని, విద్య, ఉద్యోగాలు కల్పిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలి… Read More
విజయదశమికి వీల్లేనట్టే..! తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సెంటిమెంట్ అడ్డంకి..!!హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే దీని మీద మీడియా పెద్దగా ప్రతిస్పందించలేదు. అలాంట… Read More
ఎన్నికలు ఏవైనా విజయం మాదే.. ఆ ఎలక్షన్లపై కూడా కేటీఆర్ ధీమా..!హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ క్రమక్రమంగా ప్రజలకు దగ్గరై బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఎంతలా అం… Read More
3 వారాల్లో... 10 మంది పాకిస్థాన్ కమాండోలను హతమార్చిన ఇండియన్ ఆర్మీఆర్టికల్ 370 రద్దు నుండి నేటి వరకు మొత్తం పదిమంది పాకిస్థాన్ కమాండోలను హతం చేసినట్టు సమాచారం. ఆర్టికల్ రద్దు తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదులు, పాకిస్థాన్… Read More
0 comments:
Post a Comment