విశాఖ నగరంలో అర్దరాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన విగ్రహాల్లో మూడింటిని అధికారులు అర్దరాత్రి తొలిగించారు. దీంతో..అభిమానులు ఆందోళనకు దిగారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన విగ్రహాలనే తొలిగించాల్సి వచ్చిందని..అది కూడా హైకోర్టు ఆదేశాల మేరకు తొలిగించాలమని విశాఖ నగర పాలక అధికారులు చెబుతున్నారు. విశాఖలో విగ్రహాల తొలిగింపు..విశాఖ నగరంలోని బీచ్ రోడ్డులో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VE9KWj
హరికృష్ణ..ఏఎన్ఆర్..దాసరి విగ్రహాల తొలిగింపు : అభిమానుల ఆందోళన : విశాఖలో ఉద్రిక్తత..!
Related Posts:
గుంటూరులో ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం: ఒకే పోలీస్స్టేషన్: ఎన్నో అనుమానాలుగుంటూరు: గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చుండూరు పోలీస్స్టేషన్ ఎస్ఐ శ్రావణి, కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు … Read More
ఉపరితల ద్రోణి ప్రభావం: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలుఅమరావతి: అదరగొడుతోన్న ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించబోతోంది. నాలుగు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చెదురు మదు… Read More
న్యూయార్క్లో కాల్పులు: షాపింగ్ చేస్తోన్న నాలుగేళ్ల చిన్నారి టార్గెట్వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్ వెలుగులోకి వచ్చింది. అభం, శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిప… Read More
Kangana: క్వీన్ కంగనాకు కోవిడ్ పాజిటివ్, ఇంట్లో క్వారంటైన్ లో హ్యాపీగా ఉన్నా, మీరు సేఫ్ గా !ముంబాయి/ చెన్నై: బాలీవుడ్ క్వీన్, బహుబాష నటి, క్వీన్ కంగనా రనౌత్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. నాకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది, ముంబాయిలోని… Read More
India EU Summit: ఆ హక్కులను ఎత్తేస్తే బెటర్..అదే మ్యాజిక్: కరోనా వ్యాక్సిన్లపై తేల్చేసిన మోడీన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ ప్రపంచవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. అగ్రరాజ్యం అమెరికా మొదలుకుని ఆఫ్రిక… Read More
0 comments:
Post a Comment