విశాఖ నగరంలో అర్దరాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన విగ్రహాల్లో మూడింటిని అధికారులు అర్దరాత్రి తొలిగించారు. దీంతో..అభిమానులు ఆందోళనకు దిగారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన విగ్రహాలనే తొలిగించాల్సి వచ్చిందని..అది కూడా హైకోర్టు ఆదేశాల మేరకు తొలిగించాలమని విశాఖ నగర పాలక అధికారులు చెబుతున్నారు. విశాఖలో విగ్రహాల తొలిగింపు..విశాఖ నగరంలోని బీచ్ రోడ్డులో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VE9KWj
హరికృష్ణ..ఏఎన్ఆర్..దాసరి విగ్రహాల తొలిగింపు : అభిమానుల ఆందోళన : విశాఖలో ఉద్రిక్తత..!
Related Posts:
సిరియా నుంచి సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోండి.. లేదంటే: ట్రంప్ వార్నింగ్వాషింగ్టన్: అంతర్గత కలహాలు, దాడులతో అల్లకల్లోలానికి గురైన సిరియాకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. ఆ దేశ ప్రజల్ల నైతిక స్థైర్యాన… Read More
ఖమ్మంలో \"కమ్మ\"ని పోరు..! నువ్వా నేనా అనుకుంటున్న మాజీ ఎంపీలు..!!ఖమ్మం/ హైదరాబాద్ : ఖమ్మం ఎంపీ సీటు రసకందాయంలో పడింది. స్థానికులే కాకుండా స్థానికేతరులు సైతం అక్కడి టికెట్ పై ఆశలు పెట్టుకోవడం ఒక ఎత్తైతే అక్క… Read More
ఆపరేషన్ స్టార్ట్.. ఇద్దరు ఉగ్రవాదులు ఖతంఢిల్లీ : న్యూటన్ మూడో సిద్ధాంతం అమలుచేసేందుకు భారత సైన్యం సిద్ధమైంది. చర్యకు ప్రతీకార్య చర్య మొదలుపెట్టింది. పుల్వామాలో 40 మందికి పైగా జవాన్లను పొట్టన… Read More
నన్ను కాపీ కొట్టడానికి సిగ్గు లేదా?:ఒంటికి నూనె పూసుకున్నాక బరిలో దిగాల్సిందే: కమల్ హాసన్చెన్నై: బహుభాషా నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచీ ఎక్కడా గానీ పెద్దగా విమర్శలు చేయలేదు. ఒకటి, రెండు సందర్భాల్లో ఆయన కొన్ని విమర్శలు … Read More
కశ్మీర్లో జోక్యం చేసుకోవాలని చూస్తున్న చైనా... పావుగా పాకిస్తాన్ను వాడుకుంటోందా..?చైనా పాకిస్తాన్లకు మధ్య డ్రాగన్ కంట్రీ నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్ దేశ భద్రతకు ముప్పు అని భారత్ భావిస్తోంది. అదేసమయంలో చైనా సైన్యం ఆ దేశ సరిహద్దు… Read More
0 comments:
Post a Comment