ముఖ్యమంత్రి జగన్పై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసత్య వాదనతో ముఖ్యమంత్రి సభలో తన పైనే సవాల్ చేసారని చంద్రబాబు ఆక్షేపించారు. సున్నావడ్డీ పధకం కింద తన హాయంలో చెల్లించిన మొత్తాలను చంద్రబాబు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఇప్పుడు క్షమాపణ చెప్పాలి లేదా రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. తాను సమాచారం తెప్పించుకొనే సమయానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LMGFSz
ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి: సభ నుండి పారిపోయారు: ప్రివిలేజ్ నోటీసు ఇస్తాం: చంద్రబాబు ఫైర్..!
Related Posts:
‘తండ్రి శవాన్నే తాకట్టు పెట్టిన వ్యక్తి.. దేవుడి మాన్యాలను వదిలిపెడతాడా?’హైదరాబాద్/అమరావతి: టీటీడీ ఆస్తుల విక్రయంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, టీటీడీ మాజీ ఈవో, ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారా… Read More
కరోనా విలయం:వరస్ట్ టాప్-10లో భారత్.. ఢిల్లీ-ఘజియాబాద్ బోర్డర్ మళ్లీ సీజ్.. 4వేలు దాటిన మరణాలు..లాక్ డౌన్ 4.0 సడలిపుల్లో భాగంగా డొమెస్టిక్ విమాన సర్వీసులు పున:ప్రారంభమైన సోమవారం నాటికి దేశంలో వైరస్ వ్యాప్తి మరింతగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొ… Read More
విషాదం: దొంగతనం ఆరోపణలతో మనస్తాపం, కుటుంబం ఆత్మహత్యగుంటూరు: జిల్లాలో బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. దొంగతనం చేశారనే ఆరోపణలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ కుటుంబం ఆత్మహత్యకు చ… Read More
\"నేను మంత్రిని.. నాకు క్వారంటైన్ గీరంటైన్లు ఉండవు\" ఆ మంత్రి తీరుపై విమర్శలుబెంగళూరు: " నేను మంత్రిని నాకు రూల్స్ గీల్స్ వర్తించవు " అని చెబుతున్నారు కేంద్రమంత్రి సదానందగౌడ. నాయకులు నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని … Read More
శ్రీవారి భూములు అమ్మాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? టీటీడీని సూటిగా ప్రశ్నించిన పవన్ కళ్యాణ్..!!అమరావతి/హైదరాబాద్ : ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మర్తల మండలిని టార్గెట్ చ… Read More
0 comments:
Post a Comment