Wednesday, November 13, 2019

కక్ష సాధింపులకు దిగితే సహించం .. ఏపీ సర్కార్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.జగన్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు కిషన్ రెడ్డి . మాతృ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32IhRjr

Related Posts:

0 comments:

Post a Comment