శ్రీలంకలో ఉగ్రదాడులపై ఆ దేశ ఆర్మీ చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. దాడులకు ముందు వారు భారత్లోని కశ్మీర్, బెంగళూరు, కేరళ రాష్ట్రాలకు వెళ్లారని అన్నారు. ఆ సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జనరల్ మహేష్ సేననాయకే ఈ విషయాలను చెప్పారు. అయితే వారు ఎందుకు భారత్కు వెళ్లారో అనేదానిపై ఇంకా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Lw3Kds
Saturday, May 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment