Saturday, May 4, 2019

శ్రీలంకలో పేలుళ్లకు ముందు ఉగ్రవాదులు భారత్‌లో శిక్షణ పొందారు: లంక ఆర్మీ చీఫ్

శ్రీలంకలో ఉగ్రదాడులపై ఆ దేశ ఆర్మీ చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. దాడులకు ముందు వారు భారత్‌లోని కశ్మీర్, బెంగళూరు, కేరళ రాష్ట్రాలకు వెళ్లారని అన్నారు. ఆ సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జనరల్ మహేష్ సేననాయకే ఈ విషయాలను చెప్పారు. అయితే వారు ఎందుకు భారత్‌కు వెళ్లారో అనేదానిపై ఇంకా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Lw3Kds

Related Posts:

0 comments:

Post a Comment