అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు తమ తమ దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మంగళవారం పవన్ తన దరఖాస్తును స్క్రీనింగ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DIL82T
పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే? గాజవాక-తూర్పు గోదావరిలపై ప్రత్యేక దృష్టి
Related Posts:
పౌరసత్వం కేసులో రాహుల్కు రిలీఫ్... పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్ట్..ఢిల్లీ : కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి రిలీఫ్ దొరికింది. ఆయన పౌరసత్వంపై దాఖలైన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటీషనర్లు కోర్టుకు సమర్… Read More
ఇక తప్పదు: జడ్జీలుగా కేంద్రం తిరస్కరించిన పేర్లను తిరిగి పంపిన సుప్రీంకోర్టు కొలీజియంన్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమోట్ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సూచించిన ఇద్దరి పేర్లను కేంద్రం తిరస్కరించింది. అయితే తిరస్కరించిన ఈ ఇద్ద… Read More
చంద్రబాబు మంత్రివర్గ భేటీ ప్రస్తావన వెనుక అసలు విషయం అదేనా?దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఆపద్ధర్మ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ఆ… Read More
మొండి వైఖరిని ఎండ గడతాం..! కేసీఆర్ పై నిప్పులు చెరిగిన మందకృష్ణ..!!హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధానాలపై పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు. రాజ్… Read More
బళ్లారి శ్రీరాములు VS త్రిబుల్ షూటర్: ఉప ఎన్నికల ఫైట్, ఈసీకి ఫిర్యాదు చెయ్యాలని కాంగ్రెస్ !బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, దివంగత సీఎస్. శివళ్ళి మృతికి కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కారణం అంటూ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బళ్ల… Read More
0 comments:
Post a Comment