పాట్నా: మన రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లులో జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్ గుప్తా పోలింగ్ కేంద్రంలో హల్చల్ చేసినట్టుగానే- బిహార్లో కూడా ఓ పార్టీ నాయకుడు విధ్వంసానికి దిగాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని పగులగొట్టాడు. దాన్ని నేలకేసి విసిరికొట్టాడు. అతణ్ని రంజిత్ పాశ్వాన్గా గుర్తించారు పోలీసులు. అరెస్టు చేశారు. కేసు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UZ8bNH
అక్కడా ఓ మధుసూదన్ గుప్తా: ఈవీఎంను ధ్వంసం చేసిన పార్టీ నేత
Related Posts:
సెక్స్ డాల్తో పెళ్లి.. దూరం దూరంగా... ముద్దు కూడా నో, ఇదేమి వింతపుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అని ఊరికే అనలేదు. పది మంది పది రకాలుగా ఆలోచిస్తారు. అయితే డేట్/ గర్ల్ ఫ్రెండ్ విషయంలో కొందరి ఆలోచనలు వినూత్నంగా ఉంటున్నాయ… Read More
తమిళనాడు ఎన్నికల వేళ రాహుల్ యూట్యూబ్ హంగామా- పుట్టగొడుగుల బిర్యానీ తింటూతమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది. దీంతో అక్కడి ప్రాంతీయ… Read More
నిమ్మగడ్డ చార్ దిన్ కా సుల్తాన్.. పదవీ విరమణ తర్వాత బతుకు బజారే : ఎస్ఈసీపై ప్రభుత్వ విప్పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతున్నకొద్ది ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు,ప్రభుత్వానికి మధ్య వైరం అంతకంతకూ ముదురుతోంది. అధికారులు మొదలు ప్రభుత… Read More
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు : భార్గవ్ రామ్,జగత్ విఖ్యాత్ రెడ్డిల బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు...హైదరాబాద్ బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితుడు భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ను సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. భార్గవ్ రామ్ తరుప… Read More
జాతిపిత వర్ధంతి వేళ కాలిఫోర్నియాలో గాంధీ విగ్రహం ధ్వంసం .. ఇండో అమెరికన్ల తీవ్ర ఆగ్రహంజాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశమంతా దివంగత నేత మహాత్మా గాంధీని స్మరించుకుంటుంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో కొందరు దుండగులు గాంధీ విగ్… Read More
0 comments:
Post a Comment