పాట్నా: మన రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లులో జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్ గుప్తా పోలింగ్ కేంద్రంలో హల్చల్ చేసినట్టుగానే- బిహార్లో కూడా ఓ పార్టీ నాయకుడు విధ్వంసానికి దిగాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని పగులగొట్టాడు. దాన్ని నేలకేసి విసిరికొట్టాడు. అతణ్ని రంజిత్ పాశ్వాన్గా గుర్తించారు పోలీసులు. అరెస్టు చేశారు. కేసు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UZ8bNH
అక్కడా ఓ మధుసూదన్ గుప్తా: ఈవీఎంను ధ్వంసం చేసిన పార్టీ నేత
Related Posts:
చంద్రబాబుకు షాకిచ్చారు! ఎక్కువ నిధులు వచ్చాయని ఏపీ సీఎస్సే చెప్పారు: బీజేపీ కౌంటర్న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబులు ఢిల్లీలో… Read More
దిగొచ్చిన కేంద్రం..జగన్ కేసు ఎన్ఐఏ కు అప్పగింత.. ఏపి ప్రభుత్వానికి షాక్..!జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసును ఎన్ఐఏ కు అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా ఈ కేసు రాజకీయంగా అనేక మలుపులు తిరిగ… Read More
18 పడి మెట్లెక్కిన శ్రీలంక మహిళ.. దర్శనంపై ఎన్నో అనుమానాలు..!కేరళ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 50 ఏళ్లలోపు ఇద్దరు మహిళలు ప్రవేశించిన ఉదంతం ఇంకా చల్లారనే లేదు. ఆ ఇద్దరు మహిళలు ఆలయంలోనికి వెళ్లినందుకు కేరళ రణరంగంలా మ… Read More
ఆంధ్రా పప్పూజీ! జోకర్ ఎవరో అందరికీ తెలుసు: లోకేష్కు ఏపీ బీజేపీ దిమ్మతిరిగే కౌంటర్అమరావతి: బీజేపీ (భారతీయ జనతా పార్టీ)పై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మండిపడ్డారు. బీజేపీని భారతీయ జోకర… Read More
జగన్ తో మైత్రికి సిద్దం : రాజకీయాలు అంటే అంతే : జేసి దివాకరరెడ్డి సంచలనం..!ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అనంతపురం ఎంపీ జేసీ దివాకర రెడ్డి మరోసారి అదే తరహాలో వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు పవన్ కళ్య… Read More
0 comments:
Post a Comment