Wednesday, May 29, 2019

వామ్మో ఏం ఎండలు... మళ్లీ మూడు రోజులు వడగాల్పులు..

భానుడు భగభగ మండుతున్నాడు. నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలు జనం అల్లాడిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఉదయం ఏడింటి నుంచే సూర్యుడు తన ఉగ్రరూపం చూపిస్తుండటంతో చెమట, ఉక్కపోతతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. 10దాటిందంటే బయట అడుగుపెట్టలేని పరిస్థితి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KbNaO3

Related Posts:

0 comments:

Post a Comment