కరోనా వేవ్ కొనసాగుతూనే ఉంది. కేసులు పెరగడంతో ఆందోళన నెలకొంది. ఇటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. ప్రైవేట్ దవాఖానల్లో కూడా టీకా ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రిలయన్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని తెలియజేసింది. వారి పిల్లలు, వారి పేరంట్స్కు వ్యాక్సినేషన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sWRfZD
రిలయన్స్ ఆఫర్: ఉద్యోగులు, పిల్లలు, పేరంట్స్కు కూడా.. నీతా అంబానీ ప్రకటన
Related Posts:
కరోనా మందుపై యూటర్న్ తీసుకున్న పతంజలి ... ఆ నోటీసుకు ఆసక్తికర సమాధానంఆయుర్వేదిక్ మందుతో కరోనాను తగ్గించవచ్చని పేర్కొన్న రాందేవ్ బాబా మార్కెట్లోకి పతంజలి సంస్థ తయారుచేసిన కరోనా మందులు విడుదల చేశారు.మూడు రోజుల్లోనే ఈ మందు… Read More
యాప్ ల రద్దు తర్వాత చైనాకు మరో భారీ ఝలక్ ? దిమ్మతిరగడం ఖాయం- కేంద్రం సంకేతం..గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి తర్వాత చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న భారత్.. పొరుగుదేశం తరహాలోనే ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ఎక్కడికక్కడ కత… Read More
Coronavirus: కరోనా కాటుకు బలి, ఒకే గుంతలో మృతదేహాలు మొత్తం విసిరేసి, దారుణం, వీడియో వైరల్ !బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి వ్యాధితో మరణించిన వారి అంత్యక్రియలు సాంప్రధాయబద్దంగా జరగాలని కోర్టులు చెప్పినా సంబంధిత అధికారులు, వ… Read More
59 యాప్లపై నిషేధం: చైనాలో ఇదే ట్రెండింగ్ టాపిక్, భారత ఉత్పత్తులపై సెటైర్లున్యూఢిల్లీ/బీజింగ్: సరిహద్దులో దొంగదారిన భారత సైనికులపై దాడి చేసి 20 మందిని పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో చైనాకు చెందిన 59 యాప్లను దేశంలో నిషేధించింది … Read More
సెకండ్ రౌండ్: సందేసర స్కాంపై అహ్మద్ పటేల్ విచారణ: ఈడీ ప్రశ్నల వర్షంసందేసర గ్రూపు మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండోసారి సోనియాగాంధీ సన్నిహితుడు అహ్మద్ పటేల్ను విచారించారు. సందేసర గ్రూ… Read More
0 comments:
Post a Comment