Thursday, March 4, 2021

ఆ నాలుగు కార్పోరేషన్లపై నిమ్మగడ్డ స్పెషల్‌ ఫోకస్‌- ఐటీ సాయం కోరిన ఎస్‌ఈసీ - కారణమిదేనా ?

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోరు జోరుగా సాగిపోతోంది. అదే సమయంలో అదికార వైసీపీతో పాటు పలుచోట్ల బలంగా ఉన్న విపక్షాలు కూడా నోట్ల కట్టలు, లిక్కర్‌ బాటిళ్లనూ రంగంలోకి దింపుతున్నాయి. దీంతో ఎన్నికల్లో రేపు గెలుపోటములను ఇవే నిర్ణయించే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు వారిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NUIwZ5

Related Posts:

0 comments:

Post a Comment