ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోరు జోరుగా సాగిపోతోంది. అదే సమయంలో అదికార వైసీపీతో పాటు పలుచోట్ల బలంగా ఉన్న విపక్షాలు కూడా నోట్ల కట్టలు, లిక్కర్ బాటిళ్లనూ రంగంలోకి దింపుతున్నాయి. దీంతో ఎన్నికల్లో రేపు గెలుపోటములను ఇవే నిర్ణయించే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు వారిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NUIwZ5
Thursday, March 4, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment