జైపూర్: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగుతారా లేదా అన్న డైలమా ఇంకా పార్టీలో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెరపైకి మరొక ఈక్వేషన్ వస్తోంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ చీఫ్గా రాజీనామా చేస్తే రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన పైలట్ కూడా తనపదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నుంచి కూడా తప్పుకుంటారని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JKCPct
రాహుల్ ప్రభావం: కాంగ్రెస్కు సచిన్ పైలట్ గుడ్బై... బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా..?
Related Posts:
కరోనా మృతుల్లో 70% మంది మగవాళ్లే -యువతపై తీవ్ర ప్రభావం -అయినాసరే, ఇండియానే బెటర్పేరుకు తగ్గట్లే కరనా పాండమిక్(మహమ్మారి) విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. గ్లోబల్గా నిన్న ఒక్కరోజే కొత్తగా 4.94లక్షల మందికి సోకిన వైరస్.. గడిచిన 24 గంటల… Read More
వరంగల్ కార్పొరేషన్పై కమల వికాసం..?, జితేందర్ రెడ్డి ధీమా..సీఎం కేసీఆర్పై బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఫైరయ్యారు. ఆయన ఒంటెద్దు పోకడలతో ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. ఇందుకు దుబ్బాక ఉప ఎన్నిక గ్రేటర్ ఫలితా… Read More
క్రొయేషియాలో భారీ భూకంపం -రాజధాని జగ్రెబ్లో ఎపిసెంటర్ -పెట్రింజాలో కూలిన భవంతులుసెంట్రల్ యూరప్లోని క్రొయేషియా దేశాన్ని మంగళవారం భారీ భూకంపం కుదిపేసింది. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు అమెరికా జియొలాజికల్ సర్వే ప్… Read More
ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన కేసులు -కొత్తగా 326 కేసులు, 2మరణాలు -విజయనగరంలో మళ్లీ వైరస్ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కొవిడ్ నిర్ధారణ టెస్టుల సంఖ్యను పెంచగా, దానికి అనుగుణంగా కొత్త కేసులు కూడా పెరిగాయి. సోమవ… Read More
దేశంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్లడఖ్: దేశంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని మంగళవారం కేంద్రమంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లోని లేహ్లో సముద్ర మట్టానికి 350… Read More
0 comments:
Post a Comment